కూకట్పల్లి 8వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి బొమ్మతి భవానీని సస్పెండ్ చేస్తూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు సమర్పించిన ఆధారాలను పట్టించ�
Bandi Sanjay | పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ని పోలీసులు వరంగల్ మొదటి సెషన్స్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరుచగా.. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస�
Kunamneni | పదో తరగతి ప్రశ్నపత్రాలు వరుసగా బయటకు వస్తున్న ఘటనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నట్లుగా వస్తున్న వార్తలు సీపీఐ జాతీయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ�
KTR | హైదరాబాద్ : ప్రముఖ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ( EPG ) ఈ ఏడాది మే 11,12 తేదీల్లో యునైటెడ్ కింగ్డమ్( United Kingdom )లో నిర్వహించనున్న తమ ద్వితీయ ‘ఐడియాస్ ఫర్ ఇండియా’( Ideas For India ) సదస్సులో కీలకోపన్యాసం చేయాలని రాష్ట్ర �
Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం వర్షం( rains ) కురిసింది. కొన్ని చోట్ల రాత్రి 7:30 గంటల సమయంలో వాన కురియడంతో, జనాలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం
Jagadish Reddy | నల్లగొండ : భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్( babu Jagjivan Ram )ను ఏ ఒక్కరికో పరిమితము చేయొద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి( Minister Jagadish Reddy ) సూచించారు. నవ భారత నిర్మాణంలో ఆయన ఒక శిల్పి అని మంత
KTR | హైదరాబాద్ : పదో తరగతి ప్రశ్న పత్రం( Tenth Exam paper ) లీకేజీ కుట్ర వెనుక సూత్రధారిగా తేలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay )పై మంత్రి కేటీఆర్( Minister KTR ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా బండి సంజ�
Indrakaran Reddy | నిర్మల్ : రాజకీయంగా లబ్ధి పొందేందుకే బీజేపీ పార్టీ ప్రశ్నపత్రాలను లీక్ చేసే పథకానికి తెర లేపిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌర�
Minister Harish Rao | విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. బాలల భవిష్యత్తుతో ఎవరైనా ఆడుకుంటారా అని హర�
Minister KTR | గత కొంతకాలంగా భారీగా పెరుగుతున్న ధరలతో సామాన్యుల జీవితాలు కుదేలవుతున్నాయి. నిత్యవసర వస్తువుల నుంచి మొదలు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సహా అన్ని ధరలు అన్నీ ఆకాశన్నంటడంతో ప్రజలు విలవిల్లాడుతున్న
తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ (BJP) నాయకులు పేపర్ లీక్ (Paper Leak) చేసి విద్యార్థులు, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) ఆగ్రహం వ్యక్తంచేశారు.
SSC Exam Paper Leak | సాధారణంగా పరీక్షకు ముందే ప్రశ్నపత్రం బయటకు వచ్చి, దాన్ని చూసి సమాధానాలు సిద్ధం చేసుకొని పరీక్ష రాసే అవకాశం లభిస్తే దాన్ని పేపర్ లీకేజీగా భావిస్తారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 లాంటి పర
SSC Exam Paper Leak | పదవ తరగతి తెలుగు పేపర్ లీక్ చేసిన కేసులో నిందితుడైన సంబుర్ బందెప్పకు బీజేపీ నాయకులతో సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే బందెప్పను పావుగా వాడుకున్నట్టు భావిస్తున్నారు. బందె