జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కసరత్తు చేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఢిల్లీలో ప్రకటించారు.
నాడు టీఆర్ఎస్ సృష్టికి ఎటువంటి టైమింగ్ తోడైందో నేడు బీఆర్ఎస్గా రూపాంతరానికీ అటువంటి సక్సెస్ఫుల్ టైమింగే తోడైంది. పేరుకు జాతీయ పార్టీలే అయినా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలుగా డౌన్ అయిన సమయం.
రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో ఎంప్లాయబిలిటీ, ఆంత్రప్రెన్యూర్షిప్, ఎంపవర్మెంట్ అనే 3ఈ సూత్రం ఆధారంగా పాఠ్యాంశాలు, మూల్యాంకనంలో మార్పు లు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి సూ�
వానకాలం ధాన్యం కొనుగోళ్లు నల్లగొండ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 22 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 3,77,170 మెట్రిక్ టన్నులను జిల్లా యంత్రాంగం కొనుగోలు చేసింది.