Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
Bandi Sanjay | బీజేపీకి రాష్ట్రంలో ఊపు తెచ్చిందే బండిసంజయ్ అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తొలిగించగానే బాత్రూంలోకి వెళ్లి ఏడ్చానని తెలిపారు. బండిని అందరూ గుండెల్ల�
Heavy Rains | ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ,కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. సోమవారం బంగాళ�
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం నిర్వహించారు. అయితే ఆ సమావేశం కాస్తా బండి సంజయ్ వీడ్కోలు సభగా మారిపోయింది. సభ ఆద్యంతం బండి నామస్మరణతో నిండిపోయింది.
Minister KTR | సంపద సృష్టే అసలైన రాజకీయం (గుడ్ ఎకనామిక్స్ ఈజ్ గుడ్ పాలిటిక్స్) అని ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా నమ్ముతారని, ఇప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఎదగటానికి అదే కారణమని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామా�
CM KCR | రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్న నేపథ్యంలో భారీగా పండుతున్న వరిని ఫుడ్ప్రాసెసింగ్ ద్వారా మార్కెటింగ్ చేసే మార్గాలను అన్వేషిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్
Telangana | రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు దంచికొట్టిన వానలు.. నాలుగో రోజు కాస్త తెరిపి ఇచ్చాయి. శుక్రవారం కొన్ని జిల్లాలో భారీగా, మరికొన్ని జిల్లా ఓ మోస్తరు వర్షాలు కురిశా యి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నా యి.
MLC Kavitha | నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీచేసినా ఓడించి తీరుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శపథం చేశారు. తన కుటుంబంపై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకొనేది లేదని హె�
తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందని తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ కొనియాడారు. దేశ ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ గణనీయమై�
రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘ఇన్నోవేట్ తెలంగాణ’ కు ఔత్సాహికులు ఆగస్టు 5లోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఆగస్టు 12న స్టార్టప్ల �
తెలంగాణ మహోన్నత కవి దాశరథి కృష్ణమాచార్య ఆశయ స్ఫూర్తితో తెలంగాణలో ప్రగతి పాలన కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఉర్దూ, తెలుగు, ఆంగ్ల భాషల్లో పండితుడైన దాశరథి కృష్ణమాచార్య జయంత
నూతన సాంకేతికతతో మరిన్ని సవాళ్లు ఎదురు కానున్నాయని భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చైర్మన్ పీడీ వాఘేలా అన్నారు. గీతం డీమ్డ్ వర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లో శుక్రవారం ట్రాయ్ కార్యదర్శి వీ రఘునంద�
Telangana | మరో 24 గంటల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జులై 22(శనివారం)న కూడా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ వ
Telangana | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా గత రెండు, మూడు రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షానికి వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండ