కానీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. డిసెంబర్ నుంచి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెప్తున్నాయి. ఫిబ్రవరి నాటికి మూడు నెలల్లోనే అదనంగా రూ.4వేల కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చినట్టు ఆర్థ�
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజులపాటు రాష్ర్టానికి తీవ్రమైన ఎండలతోపాటు వడగాల్పుల హెచ్చరికలను ఐఎండీ జారీచేసింద�
శ్రీరామ సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి సరస్వతి కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీరు అందుతున్నది. దీని పరిధిలో సోన్, నిర్మల్ రూరల్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, పెంబి మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమార�
‘కొంతమంది ఎమ్మెల్యేలు వారి స్వార్థం కోసమే పార్టీ మారారు. కష్టాల్లో ఉన్న వ్యక్తికి నేనున్నాననే నాయకులు కావాలి. అదే మనం కేసీఆర్కు ఇచ్చే ధైర్యం’ అని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నార�
Gattu Ramachandra Reddy | ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana | తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇప్పుడు మళ్లీ అవే హామీలతో దేశ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పంచ�
RS Praveen Kumar | కరీంనగర్ కదన కుతూహలం మే 13 వరకు కొనసాగాలని నాగర్కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. కారు గుర్తుపై ఓటు వేసే వరకు ఇదే జోష్ ఉండాలన్నారు. కరీంనగర్లో ఆదివారం �
Rain Alert | తెలంగాణలో రాగల మూడురోజుల పాటు పలు జిల్లాలో వడగాలులు, పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ �
Jagadish Reddy | ఆరు గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వేదికగా కాంగ్రెస్ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్ర�
Jagadish Reddy | కాంగ్రెస్ పార్టీ(Congress party) హామీలను ప్రజలు నమ్మరని, ఆరు గ్యారంటీల(Six guarantees) పేరుతో అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.
కపట కాంగ్రెస్ పాలనలో కడుపునింపే అన్నదాత ఆగమైండని, చేనేత కార్మికుడు చితికిపోతున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైఫల్యం, పాలకుడి నిర్వాకంతో ప్రతి నేత�
Road accident | బాపట్ల జిల్లాలో(Bapatla district) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident)చోటు చేసుకుంది. కారు, లారీ ఢీకొనడంతో ఓ చిన్నారి మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.