హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో ఎంబీఏ విద్యార్థిని సుంకర సాహితి ఆత్మహత్య కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత కుమారుడి వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరక�
‘రజాకార్ ’చిత్రం విడుదల కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని నేరుగా కోర్టును ఆశ్రయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)లోనే అప్పీలేట్ అథారిటీ వద్ద తేల్చ�
Telangana | తెలంగాణ ప్రభుత్వం భారీగా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లను బదిలీ చేసింది. రాష్ట్రంలో 18 మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్రావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వైద్యుడిగా, ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన ప్రజా సేవను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. ఆయన కుటుంబ స�
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్లది ఒకటే ఎజెండా అని బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడటమే వారి లక్ష్యమని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రంలో సరై
TS PR ENC | పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీగా కనకరత్నం నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఈఎన్సీ బీ సంజీవరావు ఎక్స్టెన్షన్ను రద్దు చేసిన విషయం తెలిసిందే.
Kadiyam Srihari | తాను బీఆర్ఎస్ పార్టీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాన�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ బుధవారం రెండో విడత అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో 195 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను వెల్లడ�
Telangana | అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి మృతిచెందాడు. వాటర్ జెట్స్కీ ప్రమాదంలో కాజీపేటకు చెందిన పిట్టల వెంకట రమణ (27) ప్రాణాలు కోల్పోయాడు. మరో రెండు నెలల్లో చదువు పూర్తయ్యి ఇండియాకు తిరిగొస్తాడని ఎదురుచూస
Ramagundam | పెద్దపల్లి జిల్లా రామగుండంలోని(Ramagundam) 62.5మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం బీ థర్మల్( B Therma) విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తికి మళ్లీ అంతరాయం(Disrupted) కలిగింది.
Gold ornaments | పెళ్లి వేడుకల్లో 30 తులాలు బంగారం ఆభరణాలను(Gold ornaments) గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన(Theft) సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
Iftar Vindu | ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో తొలి శుక్రవారం 15వ తేదీన ఎల్బీ స్టేడియంలో(LB Stadium) ఇఫ్తార్ విందును(Iftar Vindu) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.