ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన యువరైతు మల్లెల అక్షయ్ (29) విద్యుత్తు షాక్తో మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్లెల దివాకర్-రుక్మాబాయి దంపతులు తమకున్న ఐదెకరా
TS TET | డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. టెట్ నిర్వహించకుండా డీఎస్సీ నిర్వహించడం వల్ల రాష్ట్రంలోని 7 లక�
DSC | డీఎస్సీ పరీక్షల తేదీలను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. జులై 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే డీఎస్సీ కోసం ఈ నెల 4 నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించింది. ఏప్రిల్ 3 వర�
TS TET | తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యూకేషన్ కమిషనర్, టెట్ చైర్మన్ తెలిపారు. ఈ నెల 27 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించన�
TS TET | డీఎస్సీ-2024 కంటే ముందుగానే టీచర్ అర్హత పరీక్ష ( టెట్ ) నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విద్యా శాఖ కమిషనర్కు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింద
Transfer | యాదగిరిగుట్టలో(Yadagirigutta) ప్రొటోకాల్ వివాదంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆలయ ఈవో రామకృష్ణారావుపై(Ramakrishna Rao) ప్రభుత్వం బదిలీ(Transfer )వేటువేసింది.