Rain | ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర, వన్పల్లి, గర్జనపల్లి, మద్దిమల్లలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన సుమార
Group-1 | తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు ముగిసింది. 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అలాగే దరఖాస్తుల్లో సవరణలకు ఈ నెల 23వ తేదీ న�
Yadagirigutta | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో తయారు చేసే పులిహోర ప్రసాదంలో ఎలుక వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంపై దేవాదాయ శాఖ స్పందించింది. సోషల్మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం లేదన�
AP Bhavan | ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఏపీ భవన్ను రెండుగా విభజిస్తూ కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రతిపాదనలకు ఏపీ అంగీకారం తెలపడంతో కేంద్�
Telangana | తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ముఖ్య కార్యదర్శి కె.సురేంద్రమోహన్ బదిలీ అయ్యారు. ఆయన్ను జీఏడీలో రిపోర్టు చేయాలని సూచించారు. సురేంద్ర మోహన్ స్థానంలో బుర్రా వెంకటేశానికి గవర్నర్ ముఖ్య కార్యదర్శ�
ACB Court | వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నెలకొల్పిన ప్రత్యేక ఏసీబీ కోర్టును శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ వినోద�
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ను ప్రకటించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు నాలుగో దశలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
BRS Party | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పి�
RS Praveen Kumar | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది సేపటికే కేసీఆర్తో ప్రవీణ్ కుమార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుం�
BRS Party | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, అక్రమ అరెస్ట్ అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండిపడ్డారు. కవిత అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార�
తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిసి మూడు నెలలు గడిచిపోయాయి. మరికొద్ది రోజుల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రజలను ఆకట్టుకోవడానికి మళ్లీ నాటకాలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలం�
దేశంలో అతిపెద్ద మైక్రోఫైనాన్స్ సంస్థల్లో ఒకటైన ముత్తూట్ మైక్రోఫిన్..తెలంగాణలోకి అడుగుపెట్టింది. తొలి విడుత ఈ నెలలోనే నాలుగు శాఖలను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది.