బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భువనగిరిలోని బీఆర్ఎస్ పార్టీ జిల
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, శ్రేణులెవ్వరూ అధైర్యపడవద్దని, భవిష్యత్ అంతా మనదేనని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ అన్నారు. సోమవారం నస్పూర్లోని బీఆర్ఎస్ పార్
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. మంచిర్యాలలోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్, డీసీపీ అశోక్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం అంబరాన్నంటింది. ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పలు సంస్థల్లో జాతీయ జెండాలు ఎగు�
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలకు రాలేనని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చెప్పినట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఎండ వేడిమి, అనారోగ్య కారణాలతో సోనియా రాలేకపోతున్నారని తెలిపాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నేటి నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం అవుతుందని చెప్పడానికి నిదర్శనమే మారిన గ్రామాల ముఖచిత్రాలు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతితో ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపెడుతున్నది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం కన్నుల పండగగా ముగిసింది. గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. నలుమూలల నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీలతో తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ పెంచుతూ ఆర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రేటర్వ్యాప్తంగా తెలంగాణ హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘తెలంగాణకు హరితహారం’ 9వ విడత ప్రారంభం ఒకవైపు.. దశాబ్ది స్ఫూర్తిగా జీహెచ్ఎంసీ అర్బ
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున 20వేల మందితో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు నిర్వహించే ఈ ర్యాల
సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రతి డివిజన్లో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
తెలంగాణ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం శివ�
అధికారాన్ని వికేంద్రీకరణ చేసి ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లి, ప్రజలను అందులో భాగస్వామ్యం చేయడంతో వారికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా మన తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగుతున్నదని కలెక్టర్ నారాయణరెడ్డ