చెరువు పల్లె బతుకుకు ఆదరువు. ఊరుమ్మడి బతుకు చిత్రం. తెలంగాణ సాంస్కృతిక వైభవం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో వలసపాలకుల కుట్రపూరిత చర్యలతో ఆ చెరువు నిర్లక్ష్యానికి గురైంది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిని అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సూచించారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నల్లగొండ పట్ట�
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబురాలు జరుపుకుంటున్న కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణ
తెలంగాణ దశాబ్ది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యుత్ విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన ఉద్య
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ విద్యుత్తురంగ విజయోత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని సబ్ స్టేషన్లు, విద్యుత్తు కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశార�
స్వరాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. సాగుబడిలో అన్నదాత చతికిలపడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారు. నిరంతర ఉచిత విద్యుత్, రుణమాఫీ, పక్కాగా భూమి హక్కుల కోసం �
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను శుక్రవారం బెల్లంపల్లిలో ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జాతీయ జెండా ఎగురవేశారు. మున్సిపల్ కా�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమ య్యాయి. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల్లో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. మంచిర్యాల కల
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చిత్తాపూర్వాసులు ముందుకు వచ్చి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం గర్వంగా ఉందని బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య అన్నారు. ఈ గ్రామస్తులందరూ ఆదర్శవంతులని పేర్కొన్నారు. గ్�
తెలంగాణ రాష్ట్రం గడిచిన తొమ్మిదేళ్లలో అద్భుతాల సమాహారంగా మారిందని, సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నా రు.‘తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సత్తుపల్లి నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. సత్తుపల్లిలో జరిగే వేడుకలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష�