BRS MLAs | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు రైతులకు అండగా నిలుస్తూ.. వారి పక్షాన బీఆర్ఎస్ నేతలు పోరాడుతూనే ఉన్నార
మాజీ సీఎం కేసీఆర్ అద్భుతమైన విజన్ ఉన్న వ్యక్తి అని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు అత్యద్భుతమైన సచివాలయాన్ని అందించారని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ పొన్నీ ఎం కాన్సెసావో కొనియాడారు. కేసీఆర్ ప్రతిభను నమ్మ
Secretariat | ఇక్కడ బండ్లు ఎవడు పెట్టుకోమన్నాడు.. ఇది మీడియా పాయింట్ అయితే ఏందీ.. తీసేయ్ అంటూ జర్నలిస్టులపై ఓ ట్రాఫిక్ సీఐ బెదిరింపులకు దిగాడు. ప్రభుత్వం అధికారికంగా మీడియా కోసం కేటాయించిన స్థలంలోనే వాహనాలు పె
‘చలో సెక్రటేరియట్'ను విజయవంతం చేయాలని 12 యూనివర్సిటీల్లోని పార్ట్టైం లెక్చరర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం పార్ట్టైం అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాక
తెలంగాణలోని ప్రభుత్వంలో ‘బిల్లుల చెల్లింపుల్లో 20 శాతం కమీషన్ వసూళ్ల లొల్లి’ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవరపెడుతున్నదా? ఈ ప్రభా వం ఫండింగ్పై పడుతుందని ఆందోళన చెందుతున్నదా? చిల్లర గొడవలతో పార్టీకి తెల�
Telangana Secretariat | రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో.. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దాదాపు నెల రోజుల తర్వాత సచివాలయానికి వచ్చారు. ఆయన చివరగా గత నెల 28న సచివాలయానికి వచ్చారని అధికార వర్గాలు తెలిపాయి. ఆ రోజు ఇం దిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటివర�
సచివాలయంలో నకిలీ ఉద్యోగులు వరుసగా పట్టుబడుతుండటంతో అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. పట్టుబడుతున్న వారు ఐడీ కార్డులు సైతం తయారు చేసుకోవడంతో భద్రతపై అనుమానాలు కలుగుతున్నాయి.
Secretarait | సచివాలయం ఐదో ఫ్లోర్ సౌత్ భాగం పైకప్పు రేలింగ్ పట్టి కొంత ఊడిపోయింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రేలింగ్ పట్టి రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ వాహనంపై పడడంతో అది దెబ
రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయానికి నకిలీ ఉద్యోగుల బెడద పట్టుకున్నది. వారం కిందటే ఓ నకిలీ ఉద్యోగిని అరె స్ట్ చేయగా, తాజాగా మరో నకిలీ ఉద్యోగి పట్టుబడ్డారు. పైగా.. ఇద్దరూ రెవెన్యూ శాఖ ఉద్యోగులుగా ఐడీ క�
తెలంగాణ సెక్రటేరియట్కు మూడురోజుల పాటు వరుసగా కాల్స్ చేసి బెదిరింపులకు దిగడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్యాలయంలోని అర్జీలు, ఫిర్యాదుల విభాగానికి ఓ వ్యక్తి మూడురోజులుగా వరుసగా ఫోన�
Telangana Secretariat | తెలంగాణ సచివాలయంలో భద్రతా వైఫల్యం పూర్తిగా లోపించిందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఓ వ్యక్తి ఫేక్ ఐడీ కార్డులో సచివాలయంలోకి ప్రవేశించి, దందాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
సచివాలయానికి వస్తున్న సందర్శకులపై భద్రతా సిబ్బంది రోజుకో కొత్తరకం ఆం క్షలు విధిస్తున్నారు. మధ్యాహ్నం 3-5 గంటల మధ్య సందర్శన వేళల్లో లోపలికి వెళ్లాలంటే చెకింగ్ల పేరుతో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్�