విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డినీలగిరి, ఆగస్టు 9: సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలతో తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్
కీసర, ఆగస్టు : ఐదేండ్ల వయస్సు చిన్నారిని కీసర పెట్రోలింగ్ మొబైల్ టీం పోలీసులు గుర్తించారు. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం మున్సిపల్ కేంద్రం
కొండాపూర్, జూలై 22 : తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. కొండాపూర్లోని 8వ పోలీసు బెటాలియన్లో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్కు �
రాష్ట్రవ్యాప్తంగా నాలుగు క్లస్టర్లుగా పోలీస్ స్టేషన్లు సిబ్బంది మధ్య ఆరోగ్యకర పోటీపెంచే చర్యలు వర్టికల్స్ విధానంలో మరిన్ని అంశాల జోడింపు హైదరాబాద్, జూన్ 26, (నమస్తే తెలంగాణ): పోలీసుల పనితీరును అంచనా�
మారిన పోలీసుల పంథా కరోనాతో శాఖలో అనూహ్య మార్పు కిందిస్థాయి సిబ్బందితో పెరిగిన సత్సంబంధాలు ఉత్సాహంతో పనిచేస్తున్న సిబ్బంది సాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ)
శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి హోం మంత్రి మహమూద్ అలీ ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభం మెహిదీపట్నం జూన్ 5 : శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని.. ఆధునిక సౌకర్య�
పోలీసులంటే దండించేవారు కాదు దయాగుణం కలిగినవారని మరోసారి నిరూపించారు మదనాపురం పోలీసులు. వనపర్తి జిల్లా మదనాపురం మండలకేంద్రానికి చెందిన శకుంతల (80)కు ఎవరూ లేరు. చిన్న ఇంట్లో ఒంటరిగా జీవించేది. చుట్టుపక్కల�
కరీంనగర్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లాక్డౌన్ నిబంధనలు పాటించని ఆకతాయిల ఆట కట్టించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సరికొత్త వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. రామగుండం, పెద్దపల్లి, మంథని, బ�
కొవిడ్ బాధితుల ఆకలి తీరుస్తున్న తెలంగాణ పోలీస్ స్వచ్ఛంద సంస్థలతో కలిసి మధ్యాహ్న భోజనం వాట్సాప్లో సందేశం పంపితే ఇంటికే ఆహారం హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో అన్నార్థుల ఆకలి తీరుస్తు
భారీగా నిలిచిన వాహనాలు | తెలంగాణ-ఏపీ సరిహద్దు చెక్పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ నుంచి అంబులెన్స్, సరకు రవాణా, అత్యవసర, ఈ-పాస్లున్న వాటిని మినహా ఇతర వాహనాలను వేటిని తెలంగాణ పోలీసులు రాష్�