దేశంలోనే ప్రథమస్థానం పొందిన తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్నందుకు తాను గర్వపడుతున్నానని, మీరు కూడా గర్వపడాలని ఎస్హెచ్వోలకు డీజీపీ డాక్టర్ జితేందర్ సూచించారు.
బెట్టింగ్ యాప్స్ విశృంఖలత్వంపై తెలంగాణ పోలీస్ శాఖ ఎట్టకేలకు అప్రమత్తమైంది. 15 మం ది ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం నేపథ్యంలోనే చట్టపరమైన చ ర్యలు చేపడుతున్నారు.
సంసరణల ద్వారా ప్రజలకు మెరుగైన పోలీసింగ్ను చేపట్టాల్సి ఉందని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం ‘పోలీస్ సంసరణల ద్వారా మెరుగైన పోలీసింగ్' అంశంపై సమావేశ�
తెలంగాణ పోలీస్శాఖలో మరో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ మాదన్నపేట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంబర్�
తెలంగాణ పోలీస్ లోగో మారింది. పదేండ్లపాటు ‘తెలంగాణ స్టేట్ పోలీస్' అని ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘స్టేట్' అనే పదాన్ని తొలగించి ‘తెలంగాణ పోలీస్'గా మార్చారు.
పిల్లలు ఏడుస్తున్నారనో, అడిగింది ఇవ్వలేదని మారాం చేస్తున్నారనో.. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను బాధ్యులను చేసి, జైలుకు పంపిస్తామని ఎక్స్ వేదికగా పోలీసుశాఖ పోస్టు చేసింది. ‘పిల్లల సరదా కోసం మైనర�
అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ఒక ఇంటిని ఒక వ్యక్తి అద్దెకు ఇచ్చాడు. ఒకరోజు ఓ వ్యక్తి వచ్చి అద్దెకు ఉన్న ఇంటిని తన పేరిట రాయాలని అద్దెకు ఉన్న వ్యక్తితో ఒప్పందం చేసుకుంటాడు. ఈ విషయం తెలిసిన పక్కింటి వ్యక్తి బాధ�
ఏక్పోలీస్ విధానం అమలు కోసం కుటుంబసభ్యులతో కలిసి బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. యూనిఫాంలతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో బెటాలియన్ కానిస�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసీ నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రూ.469.63 కోట్ల విలువైన సొత్తు స్వాధీన పర్చుకొని 11,859 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు తెలంగాణ పోలీసుశాఖ శనివారం ఒక ప్�
ప్రభుత్వరంగ బ్యాంకైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. తెలంగాణ పోలీస్ శాఖతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో ఏడీజీ (స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్) అభిలాష బిస్త్ ఈ ఒప్పందంప�
ప్రధాని పర్యటనకు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్టు డీజీ పీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం ప్రధాని హనుమకొండలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో గురువారం వరంగల్ సీపీ, సీనియర్�
రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ పౌరుల ప్రాణాలను గోల్డెన్అవర్లో కాపాడేందుకు తెలంగాణ పోలీస్శాఖ వినూత్న కార్యక్రమం చేపడుతున్నది. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో బాధితులను సమీపంలోని దవాఖానకు తరలించి, అవసరమై
నేరాన్ని నిరూపించటానికి ఆధారం కావాలి. ఒక్క క్లూ దొరికినా చాలు.. తీగను పట్టుకొని కొండలను లాగొచ్చు. అలాంటి ఆధారాలను సేకరించి భద్రపరడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నది తెలంగాణ పోలీస్ శాఖలోని ఫింగర్ప్ర�