కుత్బుల్లాపూర్,ఆగస్టు25 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనుమానస్పదస్థితిలో వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చ�
పాపన్నపేట,ఆగస్టు25 : మనస్థాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పొడ్చన్పల్లిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ : ఇటీవల జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో నిజామాబాద్కు చెందిన సుబేదార్హుస్సాముద్దీన్ పురుషుల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. కాగా, గురువారం మంత్రి వేముల ప్రశాం
హైదరాబాద్, ఆగస్టు 25 : రాష్ట్రంలో గల అన్ని గ్రామాల్లోని గ్రామ కంఠం భూములకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. గ్రామ కంఠంలోని భూ యజమానుల భూములు గుర్తించి, వాటికి చట్టబద్దత కల్
నల్లగొండ : 57 సంవత్సరాలు నించిన అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందజేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం పీఏపల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హల్ 1662 మంది లబ్ధిదారు�
కరీంనగర్ : రాష్ట్రంలో మరో 33 బీసీ గురుకుల విద్యాలయాలు, 15 బీసీ డిగ్రీ కళాశాలలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సీఎం కేసీఆర�
పెద్దపల్లి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 29న పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో భారీ బహిరంగా సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సంక�
మహబూబ్నగర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమా కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆ�
యాదాద్రి భువనగిరి : ఎప్పుడో తరతరాల నుంచి వచ్చిన యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా నిర్మించి ప్రజలకు అందించారు. అలాంటి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని ప్రజా గాయకుడు గద్దర్
కరీంనగర్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మల్యాల మండలం తక్కలపెల�
నల్లగొండ : ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం కేతపల్లిలోని జ్యోతి ఫంక్షన్ హాల్లోరాష్ట్ర ప్రభుత్వం 57 ఏండ్లు నిండిన వృద్ధులకు నూతనంగా మం�
గణనీయంగా తగ్గిన పని దినాలు పనికి వచ్చేందుకు కూలీల ససేమిరా హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఏ లక్ష్యం కోసం అయితే ఉపాధి హామీని ప్రారంభించారో ఆ లక్ష్యాన్ని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. కూలీలక�
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేక మోదీ సర్కారు పూటకోమాట ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఫైర్ సిద్దిపేట, ఆగస్టు 19: బీజేపీ నేతలు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు అని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇ�
ఏసీబీకి చిక్కిన హెడ్కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ ఇంట్లో స్వాధీనం వేములవాడ, ఆగస్టు 19: స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకొంటూ ఏసీబీకి దొరికిన హెడ్కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ అక్రమా లు ఒక్కొక్కటిగా బయటకు