హైదరాబాద్, ఆగస్టు, 27 : దేశీ ఆవు జాతుల్ని విదేశీ ఆవు జాతులతో కృత్రిమ గర్భధారణ పద్ధతుల నివారణకు చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను క్లిమామ్ వ్యవస్థాపకురాలు, సేవ్ దేశీ కౌస్ క్
మహబూబ్ నగర్ : రాష్ట్రంలోని అర్హులందరికి ఆసరా పెన్షన్లు అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నూతంగా మంజూరైన ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్�
సూర్యాపేట : సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటే బీజేపీ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలో నూతన ఆసరా ఫింఛన్ల పంపిణీ కా�
హైదరాబాద్ : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇటీవల తన కుమారుని వివాహమైన సందర్భంగా శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం స�
హైదరాబాద్ : పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తీసుకోస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా �
పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఆరేసేందుకు వెళ్లి ఓ మహిళ కరెంట్ షాక్తో మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామ పంచాయతీ పరిధి పవర్ హౌస్ కాలనీ వద్ద చోటు చేసు�
వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి ఏనుగు సంతోష్ రెడ్డి శనివారం సందర్శించారు. న్యాయవాదులతో కలిసి కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సం�
పెద్దపల్లి : రూ. 7,500 లంచం తీసుకుంటూ ధరణి ఆపరేటర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్ కార్యాలయంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాఫర్ఖాన్ పేట గ్రామానికి చ�
జగిత్యాల : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జగిత్యాల డిపో వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసి మెగా రక్త దాన శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రారంభించారు. రక్త దాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అ
వరంగల్ : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. శనివారం గీసుగొండ మండలం ఎలుకుర్తి గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా కా�
హైదరాబాద్, ఆగస్టు 27: పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శన�
కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 26 : గణపతి నవరాత్రుల్లో మట్టి గణపతిని ప్రతిష్టించి పూజలు చేయాలని, దీనివల్ల పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినవారవుతారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్�
పరిగి టౌన్, ఆగస్టు 26 : ఐక్యతతో పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి సూచించారు. శుక్రవారం పరిగి మినిస్టేడియం ఆవరణలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవాలు నిర్వహించారు
కామారెడ్డి : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ అభివృద్ధి సృష్టికర్త అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీర్కూరు మండల కేంద్రం సమీపంలోని మంజీర నదిపై రూ. 48.50 కోట్లతో నూతనంగా నిర్మించిన హైలెవ