Minister Talasani | ముస్లింల పవ్రిత రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) శుభాకాంక్షలు తెలిపారు.
ముగ్గురు అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్లో ఉన్న అడిషనల్ ఎస్పీ (నాన్ క్యాడర్)గా జీ మనోహర్ను అదనపు డీసీపీ, డీడీగా హైదరాబాద
Minister Puvvada | ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvvada Ajaykumar) పిలుపునిచ్చారు.
Telangana | రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) పర్వదినం సందర్భంగా రాష్ట్ర సంక్షేమ, మైనార్టీ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Minister Talasani | దేశంలో గాని, రాష్ట్రంలో గాని అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్, సీఎం కేసీఆర్(CM KCR)తోనే సాధ్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
Minister Jagadish reddy | రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని , యాసంగిలో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.
Minister Koppula | రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ మే 13 న దళిత, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అభినందన(Appreciation )సభను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి , మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) వ�
Minister Gangula | ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) ఆదేశాల మేరకు యాసంగి ధాన్యం సేకరణ చురుగ్గా కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్( Minister Gangula ) తెలిపారు.
ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 38, కనిష్ఠం 27 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 31 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికార�
Temperatures | రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు(Rains)) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) వెల్లడించింది .
Maharastra Leaders | మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన రైతు సంఘం నాయకులు(Maharastra farmers Leaders ) యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు.