హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎన్.ఎం.ఎం.ఎస్ (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్) పోటీ పరీక్షపై టి-సాట్ నెట్వర్క్ ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని అందిస్తోందని సీఈవ�
వరంగల్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాకే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గౌరవ మర్యాదలు, వేతనాలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పరకాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన
యాదాద్రి భువనగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ఆది
హైదరాబాద్ : దేశం మొత్తం మీద సామాజిక పింఛన్లను పెద్ద సంఖ్యలో అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోదకాలు,హెచ్ఐ�
సిద్దిపేట : తొలిదశ ఉద్యమంలో మంత్రి పదవికి కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీనామా చేస్తే.. మలిదశ ఉద్యమంలో మంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొ�
హైదరాబాద్ : మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధి పద్మారావు నగర్ పార్క్లో జీఎచ్ఎంసీ ఆధ్వర్యంలో మట్టి గణపతి �
సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి తల్లీ కొడుకు మృతి చెందిన విషాదకర సంఘటన కల్హేర్ (మం) మహదేవ్ పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటి అవ�
వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వివిధ రకాల పెన్షన్లు అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని మంత్రి క్యాంపు కా�
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని రాజపేట మండలం రఘునాథపురం బ్రిడ్జిపై ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. బ్రిడ్జిపై నుంచి కారు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న యాదగిరిగుట్ట మండలం
హనుమకొండ, ఆగస్టు 28 : రాష్ట్ర పునర్నిర్మాణంలో అన్ని పార్టీలు భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామానికి చెంద�
వరంగల్ : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్లో దళిత నేత దివంగత బొమ్మల కట్టయ్య విగ్రహాన్ని ఆవి
నల్లగొండ : అభివృద్ధిలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిది అందే వేసిన చెయ్యని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపన్న హస్తం అందుకుంటే అభివృద్ధి మీ చెంతకు చేరుతుందని ఆయన పేర్కొన�
నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఒకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు చేయడం పట్ల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. గైనకాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, అప్తమాలజ�
నారాయణపేట : ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి వ్యక్తికి సమానంగా న్యాయం,స్వేచ్ఛా, సమానత్వం అందించడమే న్యాయ సేవా సదనం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ చైర్మన్, రాష్ట్ర హైకోర్టు జడ్జి
కరీంనగర్ : పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని టీవీ గార్డెన్స్ లో బొమ్మకల్,