అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి ఓ పాఠశాల చైర్మన్ మృతికి కారణమైన ఏఎస్ఐ మోహన్రెడ్డిని పోలీసు శాఖ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 2015లో కెన్క్రెస్ట్ పాఠశాల అధినేత రామవరపు ప్రసాదరావు ఆత్మహత్యకు పాల�
దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ లో బర్డ్స్ ఎన్ క్లోజర్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
విద్యార్థులను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలోను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.