సీఎం కేసీఆర్ నేతృత్వంలో రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మంగళవారానికి నాలుగేండ్లు అవుతున్నది. తొలి విడతలో మాదిరిగా రెండో విడుతలోనూ సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా రాష్ట్ర ప్రగతి కొత్త శిఖరాలను చే�
అందరూ ఊహించినట్టుగానే.. రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలకు నిర్వహణ నిధు లు విడుదల చేసింది. సుమారుగా 18 నెలల కిదట ప్రారంభించిన ఈ వేదికల నిర్వహణకు ఒక్కో దానికి రూ. 9 వేల చొప్పున అందిస్తామని చెప్పింది.
మొండ్రాయి గ్రామంలో జరిగిన బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరై పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్
పెద్దపల్లిలో బీఆర్ఎస్లోని వలసలు మొదలయ్యాయి. తొలుతగా నిట్టూరు పంచాయతీ వార్డు సభ్యుడు నిరంజన్ తన అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సాదరంగా ఆహ్వానిం�
CM relief fund | సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను 75 మందికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ చెక్కులను లబ్ధిదారులకు �
Christian Bhavan | క్రిస్టియన్లకు గతంలో ఇచ్చిన మాట మేరకు రేపు క్రిస్టియన్ భవన్కు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ నెల 13 న కొత్త దుస్తుల గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ ఉంటుందన్నారు. ఈ క
Christmas celebrations| ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి
రాష్ట్రంలోని గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర పశువైద్య, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.