తెలంగాణ రాష్ట్ర సాధన రథసారధి, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపునిచ్చారు.
పాతబస్తీ లోని ప్రముఖ దేవాలయం లాల్ దర్వాజ ఆలయ అభివృద్ధికి స్థానికులు భాగస్వాములు కావాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ఆకాంక్షల మేరకు కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్సిటీగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలోని పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు.ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్, జడ్పీ చైర్
బీఆర్ఎస్తోనే దేశ ప్రగతి సాధ్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కూకట్పల్లి, మూసాపేట డివిజన్లకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల యువకులు బొట్టు విష్ణు ఆధ్వర్యంలో బీఆర్ఎస�
శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన బండా ప్రకాశ్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు బండా ప్రకాశ్కు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలోని ఐదు గ్రామాలను నూతన పంచాయతీలుగా మారుస్తూ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపిన శాసనసభ, మండలి సభ్యులకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.
జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. తంగళ్ళపల్లి మండలం
గోపాల్ రావు పల్లె లో మునిగే ఎల్లయ్య తన పశువుల కొట్టెంలో కట్టేసిన లేగదూడపై చిరుత దాడి చేసి చంపివేసింది.
వివాహ శుభ కార్యక్రమానికి వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు నల్లగొండ జిల్లాలో ఈతకు వెళ్లి కాల్వలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరు వాసులు వలసలు పోయారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రాజెక్టులు తమ హయాంలోనే నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను త�