త్వరలో జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసొసియేషన్ (టీఎస్టీసీఈఏ) ఆదివారం ప్రకటించింది.
బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డులు సాఘించింది. 2014-15లో 12వ స్థానంలో ఉండగా 2020-21లో ఏకంగా నాలుగో స్థానానికి చేరింది. గతంలో 44.40 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా 2020-21లో 1.02 కోట్ల టన్నులు ఉత్పత్తి చేసింది.
రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీలకు కేంద్రం రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రోడ్లు అద్దంలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Srinivas Gowd | మహబూబ్నగర్ జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరు అయినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈనెలలోనే కళాశాలను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. డి�
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి కమలాకర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు టెండర్లు పిలిచి వారంలోగా కార్యాచరణ చేపట్టాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
జాతీయ స్థాయి ఖోఖో చాంపియన్షిప్ పోటీలకు రిఫరీగా సాయి శ్రీనివాస్యాదవ్ ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి 24వ తేది వరకు మహారాష్ట్రలో జరుగనున్న జాతీయ స్థాయి 55వ సీనియర్ ఖోఖో టోర్నీలో శ్రీనివాస్ రిఫరీగా వ్యవహరిస�