Minister Jagadish Reddy |కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న దురాగతాలను ఎండగట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagdish Reddy) బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Minister Koppula Eshwar | రాష్ట్రంలో అకాల వర్షం, వడగళ్లవానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
Minister Niranjan Reddy | రైతులకు అధిక రుణాలిచ్చి ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) బ్యాంకర్ల(Bankers)కు విన్నవించారు.
Government Assistance | వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు(Planning Board) బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.
CM KCR | ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సందేశాన్ని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను(Government Programmes) ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్(Mini
అకాల వర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులకు అండగా ఉంటుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్�
Minister Mahamood Ali | రాష్ట్రంలో లౌకికవాదం, మతసామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని హోం శాఖ మంత్రి మహమూద్అలీ (Minister Mahamood Ali ) అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కోకొల్లలుగా పేపర్ లీకేజీలు అవుతున్నా అక్కడి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఎందుకు రాజీనామాలు చేయడం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్న