Minister Niranjan Reddy |తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే మార్పు సాధ్యమైంది. సాగునీరు వచ్చి పంటలు పండుతుండడంతో భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. తెలంగాణ రాకుంటే ఈ మార్పు సాధ్యమయ్యేది కాదు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
Yadadri temple |యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
MP Ranjith Reddy | ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా �
Minister Niranjan Reddy | గాలిమాటలు చెబుతూ ఊర్లు తిరుగుతున్న వారి మాటలు నమ్మవద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కిష్టగిరి గ్రామంలో నూతన ఆసరా పింఛన్ కార్డులు అందజేసి మాట్లాడారు.
రాష్ట్రంలో మతసామరస్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్ర చేస్తున్నాయి. వాటి ఆటలు సాగనివ్వబోం. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఎంతో సంయమనంతో ఆ కుట్రను దీటుగా తిప్పికొడుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మాడల్గా మార్చారు. ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి కలిసిమెలిసి ఉండేలా చేస్తుంటే.. కులాలు, మతాల పేరుతో సమాజంలో విచ్ఛిన్నానికి బీజే
తెలంగాణ ప్రగతి ఓర్వలేకనే కొందరు కుట్రలకు తెరదీశారు. అలాంటి విచ్ఛిన్నకర శక్తులను ప్రజలు తిప్పికొట్టాలి. తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునే, సంతోషకరంగా ఉండే దినోత్సవమిది.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు మేరకు తొలిరోజు జాతీయ సమైక్యతా ర్యాలీలు నిర్వహించారు.
దేశానికి గాంధీ ఎలాగో.. తెలంగాణకు కేసీఆర్ అలాంటివారే. తెలంగాణలో అన్ని మతాల వారు గంగాజమునా తహెజీబ్గా కలిసి మెలిసి జీవిస్తున్నారు. విలీనంపై బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తున్నది.
ప్రశాంత హైదరాబాద్లో శాంతి భద్రతలను దెబ్బతీసే శక్తులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17నే జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నాం.