Democracy | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP government) దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తుందని సీపీఐ(ఎం)పొలిట్ బ్యూరో సభ్యులు(CPI(M) Polit Bureau Member) బీవీ రాఘవులు ఆరోపించారు.
Minister Jagadish Reddy | దేశానికి బీజేపీ ప్రమాదకరమైతే అత్యంత ప్రమాదకరం ఆర్ఎస్ఎస్ భావజాలమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
Minister Srinivas Goud | త్వరలోనే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా హన్వాడ మండలానికి సాగునీటిని తీసుకువస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas goud) తెలిపారు.
Minister Errabelli | అకాల వర్షం, వడగళ్లవానతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) వెల్లడించారు.
Pay Scale | సెర్ప్ ఉద్యోగుల(SERP employees)కు పే స్కేల్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
Minister Koppula | రాష్ట్రంలోని పేదలు ఆత్మ గౌరవం తో డబుల్ బెడ్ రూం ఇండ్లలో జీవించాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్( Minister Koppula) అన్నారు.
CPR | ప్రతి ఒక్కరూ సీపీఆర్(కార్డియోపల్మోనరీ రిసస్సిటేషన్) అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
National Status | తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన నీటి పారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కోరినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమ�
Robbery Gang Arrest | జాతీయ రహదారిపై దారి దోపిడీల(Robbery Gang )కు పాల్పడుతున్న ఏడుగురు ముఠా సభ్యులను ఆదిలాబాద్ పోలీసులు(Adilabad police) అరెస్టు చేశారు.
Mana Basti-Mana Badi | మన బస్తీ- మనబడి(Mana Basti-Mana Badi) పనులను వేగవంతంగా చేపట్టి మే నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అధికారులను ఆదేశించారు.
Warangal CP | అన్నదాతకు అండగా నిలిచిన వరంగల్ సీపీ (Warangal CP)రంగనాథ్ చిత్రపటానికి బాధిత కుటుంబం క్షీరాభిషేకం చేసిన అరుదైన ఘట్టం వరంగల్ జిల్లా నర్సంపేట(Narsampeta)లో శుక్రవారం చోటు చేసుకుంది.
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్(Police Housing) చైర్మన్ కోలేటి దామోదర్ ప్రత్యేక హోమాన్ని(Homam) నిర్వహించారు.