తెలంగాణ విద్యుత్తు సంస్థల్లో ప్రాంతేతరుల పెత్తనంపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నలుగురు తాత్కాలిక
అర్ధరాత్రి ఒంటి గంట సమయం లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తాను ఎమర్జెన్సీలో ఉన్నానని 108 అంబులెన్స్కు ఫోన్ చేశాడు. తీరా సిబ్బంది స్పాట్కు చేరుకున్నాక తనను జనగాంలో డ్రాప్ చేయాలని వేడుకున్నాడు. ఈ విచిత్ర �
ప్రభుత్వ భూ ములను సొంత జాగాల్లా అమాయకులకు అం టగట్టి లక్షలు దండుకుంటున్న అక్రమార్కులకు ఎట్టకేలకు అధికార యంత్రాంగం గుణపాఠం చెప్పింది. ప్రజా ప్రయోజనాలకు వినియోగించాల్సిన సర్కారు స్థలాలను అప్పనంగా ఆక్రమ�
రెవెన్యూశాఖ పటిష్టంపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఇతర శాఖల్లో డిప్యూటేషన్లపై పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు, ఉద్యోగులను తిరిగి వెనక్కి రావాలని ఆదేశిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవలే అన్ని శా ఖలు, విభా
ఇంటర్ స్థాయిలోనూ విద్యార్థులకు ఉద్యోగాలిచ్చే సంస్థలకు అనుసంధాన కర్తగా వ్యవహరించేందుకు ప్రత్యేకంగా ప్లేస్మెంట్ సెల్ను ఇంటర్ విద్య కమిషనరేట్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి ఓ అధికారిని కూ
Konda Surekha | వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతంలో నౌకాదళ వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తున్నది. అబద్ధాలు, అర్ధ సత్యాలతో వాస్తవాలను పక్కదోవపట్టించే
రాష్ట్రవ్యాప్తంగా వరి పంటకు కాండం తొలిచే పురుగు వ్యాపించింది. ముందుగా వరినాట్లు వేసిన పొలాల్లో ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉన్నది. ఈ తెగులు ప్రభావంతో వరి పంట ఎదుగుదల నిలిచిపోవడంతోపాటు నీళ్లు ఉన్నప్పటిక�
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార అభిప్రాయపడ్డారు. తకువ నిధులతో ఎకువ నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులను పూర్తి చేయడాన్న�
పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని మంగళవారం భారతీయ గోర్ బంజారా నాయకులు సచివాలయాన్ని ముట్టడించారు. సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ఇక్రిశాట్ తాజా అధ్యయనం మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. ైక్లెమేట్ చేంజ్ ప్రభావం పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, ఎదుగుదల, పంట ద
ఎన్నికల హామీ మేరకు త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. ఎన్నికల హామీకి తాము కట్టుబడి ఉన్నామని, కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించార�
ఆలిండియా బిల్డర్ కన్వెన్షన్లో మంత్రు లు పొంగులేటి, కొమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. సీఎం సమక్షంలో మొదట పొంగులేటి మాట్లాడుతూ.. మీ అందరితోపాటు నేనూ, నా కొలీగ్ కోమటిరెడ్డి కూడా కాంట�
తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం త్వరలో ఓ విజన్ డాక్యుమెంట్ను తేనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపా రు. ఇందులోభాగంగా తెలంగాణ మెగా మాస్టర్ప్లాన్-2050ని తేవాలని నిర్ణయించామని, దీనికి సం బంధించి త్వరలోనే టె�