Electric shock | పండుగపూట విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో(Electric shock) దంపతులు మృతి(Couple dies) చెందారు. ఈ విషాదకర ఘటన ఖమ్మం (Khammam)జిల్లా కారేపల్లి మండలం బస్వాపు రం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్త�
Heavy rain | నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలో గంటన్నర సేపు కుండపోత వర్షం(Heavy rain) కురిసింది. ఏకధాటిగా కురిసిన వానకు పలు ప్రాంతాలు జలమయం కాగా రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతర
Junior artist murder | అనుమానం పెనుభూతమైంది. అనుమాతనంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడో దుర్మార్గుడు. జూనియర్ ఆర్టిస్టుగా(Former junior artist) పనిచేసిన మహిళను ఆమె భర్త గొంతు నులిమి హత్య చేశాడు (Brutal murder). రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్
Minister Ponguleti | అంకిత భావంతో సృజనాత్మకంగా తీసిన ఒక ఫొటో కొన్ని పేజీల వార్తా సారాంశాన్ని అర్థవం తంగా తెలియజేసి, పాఠకులను ఆలోచింప చేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Pongulet
Snake bite | పెద్దపల్లి జిల్లాలో(Peddapally district) విషాదం చోటు చేసుకుంది. పాము కాటుకు(Snake bite) గురై ఓ లారీ డ్రైవర్(Lorry driver) మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన శాతరాజుల సతీష్ (39) లా
Singuru project | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి(Singuru project) వరద ఉధృతి(Flood) కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 567క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 391 క్యూసెక్కులుగా ఉంది.
Narayana | కర్నాటక ముడా స్కాంలో సీఎం సిద్ధరామయ్యపై(CM Siddaramaiah) విచారణకు గవర్నర్ ఆదేశం రాజ్యాంగ విరుద్ధం అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ(K.Narayana,) మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Rakhi pournami | రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ(Rakhi pournami) సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth reddy) మంత్రి సీతక్క(Minister Seethakka) రాఖీ కట్టారు.
Mahabubabad | పండుగుపూట(Rakhi festival) మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హాస్పిటల్లో కొన ఊపిరితో ఉన్న ఓ యువతి తన సోదరులకు దవాఖానలోనే రాఖీ కట్టి కన్నుమూసింది(Sister died). వివరాల్లోకి వెళ్తే..
Nallgonda | కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాల పాలవుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వడం లేదని రైతులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా నల్లగొండ(Nallgonda) జిల్ల
Jogipet | : సంగారెడ్డి జిల్లా జోగిపేటలో(Jogipet) దారుణం చోటు చేసుకుంది. ఆస్తి(Property )కోసం కన్నతండ్రి ప్రాణాలనే(Father killed) తీశాడో ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళ్తే..జోగిపేటకు చెందిన కుమ్మరి నారాయణకు వీరేశం అనే కొడుకు ఉన్నాడు.
Minister Ponguleti | రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీకి( Loan waiver) రూ.19వేల కోట్ల నిధులు మంజూరు చేశామని, మరో రూ.12వేల కోట్లు త్వరలోనే మంజూరు చేసి త్వరలోనే రైతులందరికీ రుణమాఫీని పూర్తి చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర
Brain dead | బ్రైయిన్డెడ్(Brain dead) అయిన మహిళ అవయవాలను దానం(Organ donation) చేసి మరి కొందరికి ప్రాణం పోశారు కుటుంబసభ్యులు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీనగర్, శాతవా హననగర్కు చెందిన కాంతాబెన్ పటేల్ (55) ఈ నెల 16న ఇంట్లో ఉండగా అకస్మ