Road accident | మహబూబాద్ జిల్లాలో(Mahabubabad Dist) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను బోర్ వెల్ లారీ(Borewell lorry )ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన తొర్రూరు పట్టణంలో చోటు చేసుకుంది.
Adilabad | కాంగ్రెస్ ప్రభుత్వంపై( Congress government) అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అలవి కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, ఇచ్చిన హామీలను పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపులతో డైవర్షన్ పాలిటిక్�
Mahabubnagar | నీటి గుంతలో(Water hole) పడి ఇద్దరు అన్నదమ్ములు(Brothers died )మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar) మూసాపేట మండలం స్ఫూర్తితండాలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy traffic jam | దసరా పండుగ నేపథ్యంలో టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్(Heavy traffic jam) ఏర్పడుతున్నది. బతుకమ్మ, దసరా(Dasara) ఉత్సవాలు ముగియడంతో పల్లెలకు తరలిన ప్రజలు హైదరాబాద్ బాట పట్టారు.
Brutal murdered | పాత గొడవల నేపథ్యంలో యువకుడు దారుణహత్యకు(Brutal murdered) గురయ్యాడు. జగద్గిరిగుట్ట(Jagadgirigutta) సీఐ నరసింహ, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా బుదేర ప్రాంతానికి చెందిన అక్బర్బాషా కుటుంబం జగ�
DJ Sounds | బతుకమ్మ వేడుకల(Bhatukamma festival) సందర్భంగా నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున డీజే సౌండ్స్(DJ Sounds) ఉపయోగించిన ఘటనలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో(Mayor Vijayalakshmi) పాటు మరో ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్
Nagar Kurnool | నాగర్కర్నూల్(Nagar Kurnool) జిల్లాలో ఓ ఆటో(Auto accident )కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న సరస్వతి ఆలయం పక్కనగల కేఎల్ఐ కాలువ
Kamareddy | మారెడ్డి జిల్లాలో(Kamareddy district) విషాదం(Tragedy) నెలకొంది. ఇద్దరు పిల్లలను బావిలో (well )తోసివేసి ఓ తండ్రి ఆత్మహత్య (Father and children died)చేసుకున్న విషాదకర సంఘటన తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో చోటు చేసుకుంది.
Sangareddy | కాంగ్రెస్ పాలనలో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. సాగు, తాగు నీరు ప్రజలు అల్లాడిపోతున్నారు. బిందెడు మంచినీళ్లు మైళ్లదూరం ప్రయాణించాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.
Warangal | ఓ వ్యక్తికి సీపీఆర్(CPR) చేసి కానిస్టేబుల్(Constable) ప్రాణాలు కాపాడాడు. వివరాల్లోకి వెళ్తే..వరంగల్(Warangal) రంగలీల మైదానంలోని రావణవధ కార్యక్రమంలో జరిగిన తోపులాటలో ఓ యువకుడు హార్ట్ ఎటాక్కు గురై అపస్మారక స్థితి
NRI | ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలతో నిరంతరం సింగపూర్(Singapore) లోని తెలుగు వారి కోసం సేవ చేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం వారి ఆధ్వర్యాన ఈ సారి మనబడి(Manabadi )తెలుగు విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు.