Aasara pensions | పింఛన్ పెంచి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఊసే ఎత్తడం లేదని పండుటాకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని(Aiza town) పాత బస్టాండ్ స�
Karimnagar | ప్రభుత్వ దవాఖానాల్లో(Government hospital )పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు( pending wages) వెంటనే చెల్లించాలని మంగళవారం కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన ఎదుట కార్మికులు ధర్నా(Workers dharna) చేశారు.
MLA Mallareddy | మహిళలు అన్ని రంగాల్లో రాణించి, అర్థికంగా ఎదగాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (MLA Mallareddy) అన్నారు. నాగారం మున్సిపాలిటీ ఎస్సీ కార్పొరేషన్, ప్రో ఫ్యాషన్ ఆధ్వర్యంలో 3 నెలల పాటు కుట్�
MLA Bandari | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా ఉంటూ తగిన చేయుతనందిస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy )అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ ప్రభుత్వ పాఠశాలలో కాలేరు యమునాబాయి ట్రస�
Massive fire | జూబ్లీహిల్స్లో(Jubilee Hills) భారీ అగ్నిప్రమాదం(Massive fire) చోటు చేసుకుంది. జర్నలిస్ట్ కాలనీ బస్ స్టాప్కి ఎదురుగా ఉన్న ఓ భవనంలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో అందులో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు భయంతో ప
ఓ వైపు గోదావరి జలాలను తమిళనాడుకు తరలించేందుకు కేంద్రం కుట్రపన్నుతుంటే.. మరోవైపు కృష్ణాజలాలను చెరబట్టేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మళ్లీ పాచికలు వేస్తున్నది.
Harish Rao | రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా ఇప్పటి వరకూ పాఠ్యపుస్తకాలు అందించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) స్పందించారు.
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం, సూగూరు గ్రామంలో పురాతన ఆలయం, శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇందులో ఒకటి రాచరికపు ఆహార్యంతో, శైవతాంత్రిక యోగాసనంలో కూర్చున్న పండితుడి విగ్రహం. ఈ విగ్రహా�
మెదక్ పట్టణంలో శనివారం రాత్రి 7 గం టలకు రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. గోవధను నిషేధించాలని ఓ వర్గం వారు శనివారం మధ్యాహ్నం పట్టణంలో ఆందోళనకు దిగారు. బంగ్లా చెరువు వద్ద గోవులు కనిపించడంతో ఓ వర్గం వా�
ధరణి పోర్టల్ను బలోపేతం చేయడంతోపాటు అందరికీ సులువుగా అర్థమయ్యేలా మార్పులు చేర్పులు చేపట్టబోతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శుక్రవారం ధరణి కమిటీ సభ్యులు సచివాలయంల�
గ్రూప్-1 మెయిన్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలు ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం మెయిన్ పరీక్షల పూర్తి షెడ్యూల్ను టీజీపీ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు వెల్లడయ్యాయి. బుధవారం సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. టెట్ పేపర్ -1లో 57,725 (67.13%), పేపర్ -2లో 51,443 (34.18%) మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
TREIRB | ట్రిబ్ నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం వెరసి గురుకుల అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా మారింది. ఎవరికి చెప్పుకోవాలో? ఎక్కడ తమ గోడు వెళ్లబోసుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. అసలు ఎందుకు ఉద్యోగానికి ఎంపిక క�
Pension Hike | ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.2 వేల పింఛన్ను రూ.4వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ప్రకటించింది. రూ.4వేలు ఉన్న దివ్యాంగుల పింఛన్ను రూ.6వేలకు పెంచుతామని చెప్పింది. ఈ హామీల�