ప్రభుత్వ, పైవేట్ విద్యా సంస్థల్లో తొమ్మిదో తరగతి నుంచి ఆ పై చదివే ట్రాన్స్ జెండర్స్ ‘ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ట్రాన్స్జెండర్స్ 2024-25’కి ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిగ్ వర్�
అనుమానాస్పదస్థితిలో నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణం ప్రశాంత్నగర్లో చోటుచేసుకొన్నది. వివరాల్లోకెళ్తే& సిద్ధిపేటకు చెందిన రంగాచారి (45) నిట్ కళాశాలలో మెటలర�
తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు
ఐదేండ్ల ‘లా’ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్ కీలో తప్పులు చోటుచేసుకున్నాయి. ప్రాథమిక కీలో ఒక ప్రశ్నకు ఆన్సర్ను తప్పుగా ఇచ్చారు. ఓ అభ్యర్థి తనకిచ్చిన ప్రశ్నాపత్రంలో 108 ప్రశ్నకిచ్చిన ఆన్సర్న�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్ను శుక్రవారం సాయంత్రం జస్టిస్ పీసీ ఘోష్తోపాటు పలువురు సందర్శించారు. బరాజ్ డౌన్ స్ట్రీమ్లో 38వ పిల్లర్ వద్దకు వెళ్లి పరి�
పార్లమెంట్ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు, పార్టీ ఎదుర్కొన్న పరిస్థితిపై తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్లో సమాలోచనలు మొదలైనట్టు తెలుస్తున్నది. టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం వచ్చిన ఏ ఎన్నికల్లోనూ ఎదురుకా
అంతర్జాతీయ కమాడిటీస్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్లోని హోటల్ తాజ్కృష్ణాలో ఈ నెల 7, 8 తేదీల్లో ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తున్నది. అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం సంతోషంగా ఉం
రాష్ట్రంలో 80 రోజుల సుదీర్ఘ ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉపఎన్నిక కౌం టింగ్ కొన�
బ్లాక్ మారెటింగ్, విత్తనాల నిల్వలను అరికట్టడంలో సమర్థవంతమైన చర్యలు తీసుకున్నందుకు జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి అభినందించారు. రాబోయే మూడు వారాల పాటు ఇదేవిధంగా నిఘా కొనసాగించాలని కోరారు. రా�
రాష్ర్టాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, సారా పై ఎక్సైజ్శాఖ ఉక్కుపాదం మోపుతున్నది. ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో ఎక్కడికక్కడే సోదాలు నిర్వహిస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రూ.1.73 కోట్ల విలువైన గంజా�
మత రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, మైనార్టీ వర్గం తప్ప ఇతరులు ఎవరూ ఓట్లు వేయలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను
ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాథపురంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా మంగళవారం గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. గ్రామానికి చెందిన ఇల్లందుల ఏసు సోమవారం వంట చెరకు కోసం కొంగాల అడవిలోకి వెళ్లి మావోయిస్�
ప్రకృతిని ప్రేమిస్తూ, పరిరక్షిస్తూ, ప్రకృతితో కలిసి జీవనం సాగిస్తేనే మానవాళికి మనుగడ ఉంటుందని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి సురేఖ పర్యావరణ ప్
Exit Polls | పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులకు, ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం సాగడం ఒకెత్తయితే.. ఫలితాల కోసం 19 రోజులుగా నీరిక్షిస్తుండడం మరో ఎత్తవుతున్నది. ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం కాగా, ప్రజ