Hyderabad | హైదరాబాద్ మహా నగరంలో పనికి ఆహార పథకాన్ని ప్రవేశ పెట్టి పనులు దొరకక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ రంగ కార్మికులకు(Construction workers) వర్తింప చేయాలని జూబ్లీహిల్స్ సీఐటీయూ జోన్ కన్వీనర్ జె.స్వామి ప్రభుత్వాన్ని క�
Mission Bhagiratha | మిషన్ భగీరథ( Mission Bhagiratha) మంచినీరు పైపు లీకేజీ అయి నెల రోజుల నుంచి నీళ్లు వృథాగా పోతున్నాయి. ఊరు మధ్యలో రోడ్డుపై నీరు ఏరులై పారుతున్నాయి. అయినా కూడా మిషన్ భగీరథ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస�
karimnagar | కామర్స్ (Commerce )విద్యార్థులకు ప్రస్తుత వ్యాపార, పారిశ్రామిక రంగాలలో అత్యున్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని మస్కట్ లోని మ్యాజిస్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థకు చెందిన కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటె�
Aadhaar | పిల్లలకు ఆధార్ కార్డులు(Aadhaar cards) ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఉప్పల్ జీహెచ్ఎంసీ ఆఫీస్(,Uppal GHMC Office) ముందు ఓ మహిళ నలుగురు పిల్లలతో సహా ధర్నాకు దిగిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Narender | బీసీలందరికి(BCs) ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) భేషరతుగా క్షమాపణ చెప్పాలని వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు.
Rathotsavam | ఆరుట్ల గ్రామంలో వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా (Venugopala Swamy Rathotsavam)గురువారం ఉదయం వేణుగోపాలస్వామి రుక్మిణి,సత్యభామల రథోత్సవం కనుల పండుగగా ముందుకు సాగింది.
ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా దేశీదారు మద్యం ఏరులైపారుతున్నది. యథేచ్ఛగా విక్రయాలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రకు ఆనుకుని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు ఉండడంతో దేశీదారు ప్రభావం ఇక్కడి మద్యం విక్రయాలపై
పేదలకు అందాల్సిన పీడీఎస్ బియాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లాలో గుట్టుగా సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి అందిన కాడికి దోచుకుంటున్నారు.