Ethanol factory | ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వెంటనే విరమించుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రైతులు హెచ్చరించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
Mahabubabad | గ్రామ సభల్లో(Grama Sabha) అధికారులు, ప్రజా ప్రతినిధులకు జనం చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు చేపట్టిన గ్రామ సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై నిలదీస్తూ ముప్పు తిప్పలు
Congress |
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్న చందంగా కాంగ్రెస్ పాలన తయారైంది. ప్రభుత్వ సాయం వెళ్తే ప్రజల ప్రాణాలే పోతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామ సభలు రక్తసిక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. ప్రభుత్వ పథకాలు దేవుడెరుగు ఆరు గ్యారంటీల పేరుతో జనం ఉసురు పోసుకుంటున్నారు. అనర్హులకు పథకాలు కేటాయించడంతో నిజమైన లబ్ధిదారులు ఆత్మహత్యాయత్నాలకు
Sridhar Babu | నాలుగు ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేయగా అవి యుద్ధ క్షేత్రాలుగా మారుతున్నాయి. అవినీతి,బంధుప్రీతి, లంచాలు తీసుకుంటూ అనర్హులకు సంక్షేమ పథకాలు కట్టబెడుతున్నా�
Nallagonda | నాలుగు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామసభలు ఆందోళనలు, పరస్పర దాడులతో మూడో రోజు ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్నాయి.
Congress | సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రస్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.
MLA Talasani | నగరంలో ట్రాఫిక్కు(Traffic )ఇబ్బందులు కల్పిస్తే చర్యలు తప్పవని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు.
Congress | ప్రభుత్వ పథకాల అమలు కోసం చేపట్టిన గ్రామసభలు రసాభాసాగా మారుతున్నాయి. పేరుకే గ్రామసభులు నిర్వహిస్తున్నా పెత్తనం అంతా కాంగ్రెస్ నాయకులదేనని (Congress leaders) ప్రజలు వాపోతున్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామసభలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతుండగా జనం నిరసనతో సభ హోరెత్తింది. సభ రసాభాసగా మారడంతో ఆందోళనకు దిగిన మహిళలను సముదాయిస్తున్న అడిషనల్ కలెక్టర్
రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక రూ.12 వేలుగా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ నల్లగొండ క్లాక్టవర్ వద్ద ఈ నెల 28న చేపట్టనున్న ధర్నాకు హైకోర్టు అ�
సారపాక ఐటీసీ పీఎస్పీడీలో ఈ నెల 31న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూ మిత్రపక్షాలదే గెలుపు అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. స్థానిక బీఆర�
అర్హులందరికీ రేషన్కార్డులను అందిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ సభలు, రేషన్ కార్డుల దరఖాస్�
Cybersecurity | కేంద్ర ప్రభుత్వం అమోదించిన నేషనల్ స్కిల్ అకాడమీ(National Skill Academy) ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ శిక్షణ, సైబర్ సెక్యూరిటీ(Cybersecurity), బిగ్ డేటా కోర్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్ శిక్షణ కోసం దరఖ�