రాజ్భవన్ గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ను శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యుత్తు సరఫరా సమయానికి చేయకపోవడంతో పంటలకు నీరు సరిగా అందడంలేదు. భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. రోజురోజుకూ ఎండలు ముదురుతుండటంతో బోర్లు అడుగంటిపోతున్నాయి.
Rock pulling contest | వాల్మీకి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎద్దుల బండ్ల గిరకలాగుడు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బిజెపి నాయకులు మేరువరాజు, పట్టణ అధ్యక్షుడు క్యామ భాస్కర్ బహుమతులను అందజేశారు.
Commits suicide | మామిడి పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది కౌలు రైతు కోనమోని శ్రీనివాసులు(55) శుక్రవారం మామిడి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Short circuit | షార్ట్ సర్క్యూట్లో కిరాణా షాప్ షాపులో ఉన్న సామగ్రి మొత్తం దగ్ధమైన సంఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని జంగమయ్య పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
Group 1 results | చదివించేందుకు తల్లిదండ్రులు లేరు. కానీ, చదవాలి ఏదో చేయాలనే తపన మనసును కలిచివేసింది. ప్రయత్నం అంటూ ఏదైనా చేస్తే సాధించలేనిది ఏది లేదని నిరూపించాడు ఏటూరు నాగారం మండలం మానసపలికి చెందిన దైనంపల్లి ప్ర�
Shuttle tournament | షటిల్ టోర్నమెంట్ క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని చాటుకొని జాతీయస్థాయిలో ఆత్మకూరుకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు.