హెచ్సీయూలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిపిన లాఠీచార్జిని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. సెంట్రల్ యూనివర్సిటీల భూము�
Operation Kagar | ఛత్తీస్గఢ్లోని ఆదివాసీ, గిరిజన ప్రజల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ప్రజా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎ
Kamalakar Sharma | ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత కమలాకర్ శర్మ అధిక వడ్డీల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ధన్వంతరి బాధితుల ఫోరం కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ ఆరోపించారు.
Sri Seetha Ramachandra Swamy | వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు పంచరాత్ర ఆగమానుసారంగా స్వామివార్లకు పూజలు నిర్వర్తించి పురుషోత్తముడిగా అలంకరించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
Degree exams | హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బీఏ, బీకాం, బీఎస్సీ నాలుగవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమైనవి.
CPM leaders | హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం అప్పజెప్పే ప్రయత్నాలను చేస్తుందని సీపీఎం పార్టీ నాయకులు మండిపడ్డారు.
Congress | జనాభాలో 10శాతం ఉన్న లంబాడాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తామని గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక ఆధ్యక్షుడు వెంకట్ బంజారా హెచ్చరి