మంత్రివర్గ విస్తరణ వేళ అన్యూహ్య పరిణామాలు తెరమీదకు వచ్చాయి. రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదించిన తుదిజాబితాలోని పేర్ల పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్టు తెలుస్తున్నద
పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం భరంపూర్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.
హెచ్సీయూ భూవివాదం నేపథ్యంలో తాజాగా మరోకొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోనే తొలి టెక్నాలజీ యూనివర్సిటీ అయిన జేఎన్టీయూ స్థలానికి హక్కు పత్రాలేవన్న విషయం బయటికొచ్చింది.
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని తక్షణమే ఆపాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించడం సరికాదని, అభివృద్�
అడుగడుగునా పోలీసుల నిర్బంధం కొనసాగుతున్నది. నిరుద్యోగుల విలేకరుల సమావేశాన్ని భగ్నం చేశారు. మీటింగ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించి, అభ్యర్థులు ఎవరు రాకుండా అడ్డుకున్నారు. సమావేశానికి మద్�
హెచ్సీయూలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిపిన లాఠీచార్జిని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. సెంట్రల్ యూనివర్సిటీల భూము�
Operation Kagar | ఛత్తీస్గఢ్లోని ఆదివాసీ, గిరిజన ప్రజల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ప్రజా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎ
Kamalakar Sharma | ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత కమలాకర్ శర్మ అధిక వడ్డీల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ధన్వంతరి బాధితుల ఫోరం కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ ఆరోపించారు.