కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం రేవంత్ మాటలు ఉత్తవేనని ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రూ.2500 వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దిన శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం మరో వారం రోజుల్లో పునఃప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఆలయన ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా తెలంగాణ జాగ
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్కు తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. @AravindAnnaArmy అనే హ్యాండిల్ తో పాటు దీని వెనక ఉన్న వాళ్లపై కేసు నమోదు చేయాలని �
Telangana Jagruthi | 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 26 తేదీన తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ‘గణతంత్ర భారత్ - జాగ్రత్త భారత్’ పేరిట హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో సెమినా�
BC Mahasabha | తెలంగాణ జాగృతి శుక్రవారం నిర్వహించ తలపెట్టిన బీసీ సంఘాల మహాసభ యథావిధిగా జరుగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద కొనసాగనున్నది. ఈ మేరకు మహాసభకు హైదరాబాద్ నగర పోలీసుల�
MLC Kavitha | ఉద్యమం సమయం నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో శనివారం రౌండ్ టేబుల�
బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నందినగర్లోని తన నివాసంలో ఆదిలాబాద్, రంగా
సృష్టికి మూలం అమ్మ. ఆమెకు ఎన్ని కష్టాలొచ్చినా, ఇబ్బందులొచ్చినా బిడ్డల కోసం పరితపించి పోయే గొప్ప వ్యక్తిత్వం ఆ తల్లిది. మనకు అలాంటి తల్లి మన బతుకమ్మ. గౌరమ్మగా మనం పిలుచుకునే తెలంగాణ ఇలవేల్పు బతుకమ్మ.
MLC Kavitha | కూకట్పల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నివాసం
Bathukamma | పూలపండుగ బతుకమ్మ సంబురాలను ఖతర్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి ఖతర్ ఆధర్వంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో ఆడపడుచులు పాల్గొన్నారు. ఉయ్యాల పాటలు పాడుతూ
MLC Kavitha | తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండుగ వేడుకలు ఈనెల 25 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా 30వ తేదీన రాజేంద్రనగర్
ప్రజాకవి కాళోజీ సాహిత్య సేవలను స్మరించుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వచ్చేనెల 15, 16వ తేదీల్లో రెండు రోజులపాటు సాహిత్య సభలు నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
హైదరాబాద్ : ఈ నెల 30వ తేదీన మెగా బతుకమ్మ సంబురాలను ఖతర్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపారు. ఈ బతుకమ్మ సంబురాలకు సంబంధించిన పోస్టర్ను తెలంగ�