మేడే రాజీవ్ సాగర్ను తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. అదేవిధంగా, తెలంగాణ అధికార భాషా సంఘ�
నిజామాబాద్ : ప్రజా సేవలో నిరంతరం ముందుండే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు, అభిమానులు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించ�
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బతుకమ్మ
విద్యార్థులకు క్రీడలు జీవితంలో భాగం కావాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్�
హైదరాబాద్ : ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా..ఈ నెల 15 నుంచి ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్- 2022 ప్రారంభించనున్నారు. ఈ టోర్నీ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
Distance education | ఉన్నత విద్యపై తెలంగాణ జాగృత్ ఖతర్ విభాగం వర్చువల్గా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షరాలు నందిని అబ్బాగౌని
Bathukamma | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై ఇవాళ రాత్రికి ప్రదర్శించడం చారిత్రాత్మకం అని తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బాగౌని పేర్కొన్న
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిజామాబాద్లోని పాలిటెక్నిక్ మైదానంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బాణసంచా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ దసరా ఉత్సవాల్లో ఎమ్�