Telangana High Court | కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిమిత్తం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది.
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యపై తీవ్ర ఆరోపణలు చేసిన కేసులో తెలంగాణ హైకోర్టు అతనికి వారం రోజుల పాటు ఇచ్చిన ట్రాన్సిట్ ముందస�
ప్రభుత్వానికి, రాజ్యాంగ ధర్మాసనాలైన కోర్టులకు హైడ్రా అతీతమా? ప్రభుత్వానికి సమాంతరంగా హైడ్రా పాలన సాగిస్తున్నదా? కోర్టుల కంటే తామే అధికమని హైడ్రా అనుకుంటున్నదా? అని రాష్ట్ర హైకోర్టు నిప్పులు చెరిగింది.
Pawan Khera | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత (Congress Leader) పవన్ ఖేరా (Pawan Khera) కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అస్సాం సీఎం హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sharma) సతీమణి రిణికి భూయాన్ శర్మ (Riniki Bhuyan Sharma) పై చేసిన వ్యాఖ్యల కేసులో.. హైకోర్టు
పిల్లల నిరాదరణకు గురవుతు న్నామంటూ తల్లిదండ్రులు నేరుగా కోర్టులకు రావడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. కన్నవారితో రాజీ ప్రయత్నాలు చేయాలని హితవు పలికిం ది. తొలుత సానుకూల ధోరణితో సమస్యను పరిషరించుకొన�
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తాండూరులో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పైలెట్ రోహిత్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మరోఎనిమి
దక్షిణాది న్యాయమూర్తుల ప్రాంతీయ సమావేశం మార్చి నెల 14,15 తేదీల్లో రెండు రోజులు పాటు హైదరాబాదులో జరుగనున్నది. తెలంగాణ హైకోర్టు ఆతిథ్యం ఇవ్వనున్న ఈ ప్రాంతీయ (సౌత్ జోన్ - 2) సమావేశాల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభు
హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో కేసు విచారణలో ఉన్న జాగలోని నిర్మాణాన్ని అక్రమంటూ ఎలా కూల్చుతారని, ఏ అధికారంతో ఆ నిర్మాణాన్ని తొలగించారని ప్రశ్నించింది. ఎలాంటి అనుమతులు ల�
తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా నమోదుచేసిన కేసులు సుప్రీంకోర్టులో వీగిపోవడంతో.. బీఆర్ఎస్ ఉద్యమకారుడు, సోషల్మీడియా వారియర్ నల్లబాలు అలియాస్ శశిధర్గౌడ్ కేసు దేశవ్యాప్తంగా ఒక రెఫరెన్స్గా నిలిచి�
Vanpic | వాన్పిక్ కంపెనీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జ్షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలని వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ రిజిస్ట్రార్ తీరు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతున్నది. తాజా గా యూనివర్సిటీ సహోద్యోగులపైనే హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఇటీవల ప్రొఫెసర్లు, అసోసియేట్ �