తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తాండూరులో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పైలెట్ రోహిత్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మరోఎనిమి
దక్షిణాది న్యాయమూర్తుల ప్రాంతీయ సమావేశం మార్చి నెల 14,15 తేదీల్లో రెండు రోజులు పాటు హైదరాబాదులో జరుగనున్నది. తెలంగాణ హైకోర్టు ఆతిథ్యం ఇవ్వనున్న ఈ ప్రాంతీయ (సౌత్ జోన్ - 2) సమావేశాల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభు
హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో కేసు విచారణలో ఉన్న జాగలోని నిర్మాణాన్ని అక్రమంటూ ఎలా కూల్చుతారని, ఏ అధికారంతో ఆ నిర్మాణాన్ని తొలగించారని ప్రశ్నించింది. ఎలాంటి అనుమతులు ల�
తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా నమోదుచేసిన కేసులు సుప్రీంకోర్టులో వీగిపోవడంతో.. బీఆర్ఎస్ ఉద్యమకారుడు, సోషల్మీడియా వారియర్ నల్లబాలు అలియాస్ శశిధర్గౌడ్ కేసు దేశవ్యాప్తంగా ఒక రెఫరెన్స్గా నిలిచి�
Vanpic | వాన్పిక్ కంపెనీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జ్షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలని వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ రిజిస్ట్రార్ తీరు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతున్నది. తాజా గా యూనివర్సిటీ సహోద్యోగులపైనే హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఇటీవల ప్రొఫెసర్లు, అసోసియేట్ �
TG High Court | గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యుత్ బకాయిలపై తెలంగాణ విద్యుత్శాఖ అధికారులపై హైకోర్టు మండిపడింది. సామాన్యులు రూ.1000 బకాయిలు ఉంటే ముక్కు పిండి వసూలు చేసే విద్యుత్ అధికారులు రూ.వందల కోట్ల బకాయిలు ఉన్
సున్నంచెరువు విస్తీర్ణం విషయంలో నేషనల్ గ్రీన్ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదికను ఎందుకు పట్టించుకోలేదు.. చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా కూల్చివేతలు, తవ్వకాలు ఎలా చేపడతారంటూ హైడ్రాపై తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. ఆర్డర్ కాపీలను డౌన్లోడ్ చేస్తుండగా ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్లు ప్రత్యక్షం అవడంతో సిబ్బంది అవాక్కయ్యారు. ఈ తరహా సమస్యను ఈ నెల 10వ తేదీనే గుర్తించినా స
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ 12వ నిందితుడు కందుల విశ్వేశ్వరరావు దాఖలు చేసుకున్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. రాష్ట్ర విభజనకు �
KTR | స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులపాటు మోసపూరితంగా వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.