High Court | తెలంగాణ హైకోర్టులో వాన్పిక్ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జ్షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలని వేసిన పిటిషన్ను కొట్టివేసింది.
OMC Case | ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీకి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ఓఎంసీ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు 7వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్అపరేశ్కుమార్సింగ్ (ఏకే సింగ్) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ�
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (CJ) జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ (Justice AK Singh) ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా జస్టిస్ పీ శ్యాంకోషి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని ఆయన శుక్రవారం వరకు నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జస్టిస్ సుజయ్పాల్ కోల్కతాకు బ�
రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ (ఏకే సింగ్) ఈ నెల 19న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాజ్భవన్లో ఆయనతో ప్రమ�
మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ కే సురేందర్కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడోలు పలికింది. తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ నేతృత్వంలో శుక్రవారం న్యాయమూర్తులు, న్యాయవాదు�
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్కుమార్ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జస్టిస్ వినోద్�
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిసింది.
తెలుగు మన మాతృభాష. అయినా, ఇతర భాషలకు దక్కే గౌరవం మన మాతృభాషకు దక్కడం లేదని తెలంగాణ హైకోర్టు జడ్జి ఒకరు ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో ప్రజలకు ఎన్ని భాషలు వచ్చినా వారు తమిళంలోనే మాట్లాడుతారు. కానీ, ఇ
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని (56) ఏడాది నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో కన్నుమూశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిధుల వినియోగానికి సంబంధించి పాలకవర్గంపై ఆరోపణల నేపథ్యంలో ఆర్థిక పరమైన విధాన నిర్ణయాలు తీసుకోరాదని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్�
తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్�