కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన అధికారాల పరిధి ఎంతవరకు ఉన్నదన్న అంశంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరుపనున్నది. రాజ్యాంగంలోని 162, 15(3)
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై నమోదైన కేసులో కఠిన చర్యలు చేపట్టరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు సోమవారం నిరాకరించింది.
కల్యాణలక్ష్మి, షాదీ ముబార క్ పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్పై అత్యవసర విచారణకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిర
తెలంగాణ లైఫ్లైన్ లాంటి కాళేశ్వరంపై విషం చిమ్మారు. ఒక్క బరాజ్లో రెండు పిల్లర్లు కుంగితే ప్రాజెక్టే కూలిందని తప్పుడు ప్రచారం చేశారు. పనికిరాదని పడావు పెట్టారు. అంతటితో ఆగలేదు. తెలంగాణను సుజలతరంగిణిగా �
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తమ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేసి గెలిచాక అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖ�
Rega Kantarao | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే (BRS Ex MLA) రేగా కాంతారావు (Rega Kantarao) కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును న్యాయస్థానం కొట్టివేసింది.
హైదరాబాద్ పరిధిలోని సలం చెరువులో బారిస్టర్ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ సంస్థ చేపట్టిన అక్రమ నిర్మాణాల వ్యవహారం లో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. సలం చెరువు ఎఫ్టీఎ�
రెవెన్యూ శాఖలో అధికారుల మధ్య అంతర్గతంగా జరిగే సమాచార మార్పిడి పత్రాలు అధికారికంగా వెల్లడించకముందే ఇ తరుల చేతికి ఎలా చేరుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. అధికారిక పత్రాలు లీక్ కావడంపై ఆశ్చర్యం, ఆందోళ
ఫిన్లాండ్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థి మిస్సింగ్ కేసు దర్యాప్తును ఆ దేశ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు గురువారం నివేదించింది. దర్యాప్తు పురో
పేదల ఇండ్లనే కూలుస్తారా, చెరువు గర్భంలో జరిగే ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే తీరిక లేదా.. అని హైకోర్టు హైడ్రాను ప్రశ్నించింది. హైదరాబాద్ నగరంలోని తార్నాక-లాలాగూడ పరిధిలో ఎర్రకుంట చెరువు ఆక�
నిజామాబాద్లో పానీపూరీ వ్యాపారి భార్య హత్య కేసులో రాజస్థాన్కు చెందిన మంగీలాల్కు కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.
Bandi Sai Bhageerath | మైనర్ బాలికపై లైంగిక వేధింపులతో పోక్సో కేసు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు.
పారిశ్రామిక అవసరాల నిమిత్తం ఐడీపీఎల్కు కేటాయించిన భూముల స్వాధీన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ జీఎం మొహియుద్
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్సీల నియామక ప్రక్రియలో �