లగచర్ల ఘటనకు సంబంధించి నమోదైన కేసుల్లో పోలీసులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్టున్నదని హైకోర్టు అభిప్రాయపడింది. ఒకే ఘటన మీద మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపై
ఆగ్�
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా జనాభా సేకరణకు సంబంధించిన పత్రాల్లో కులం, మతం వెల్లడించేందుకు ఆసక్తి లేని వారి కోసం నో క్యాస్ట్, నో రిలిజియన్ కాలమ్ను ఏర్పాటు చేయాలనే పిటిషనర్ వినతిని ప్రభుత్వం పర
స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం.. బీఆర్ఎస్ విజయమని ఆ పార్టీ నేత, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నార�
పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు.
ప్రజల సమస్యలు గాలికి వదిలి.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానంలో, ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు.
సినిమా పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సినీ దర్శకుడు ఎన్ శంకర్కు ఐదు ఎకరాల భూమిని కేటాయించడాన్ని హైకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్�
ఓ వ్యక్తిని కోల్పోయిన కుటుంబం కోలుకోడానికి ఏడాది సమయం పడుతుందని, దీనిని పరిగణించకుండా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టం నిబంధనను సవరించడం సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నది. రోడ్డు ప్రమాదంలో వ్యక్
వీలైనంత త్వరలోనే భద్రాచలం, ఇతర గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. రిట్ పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు
ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంపై రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ వై సతీశ్�
చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి పోక్సో చట్టాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేయడానికి వివిధ శాఖలు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి లేదా సిట్కు ఇవ్వాలని కోరు తూ బీజేపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై శనివారం హైకోర్టు విచారణ చేయనున్నది
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి పట్టుబడిన బీజేపీ, హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ ) ఏర్పాటు చేయడం లేదా