అధికారులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేశాక, విదేశాలకు ఎలా వెళ్తారని హైకోర్టు సోమవారం ప్రశ్నించింది. ‘విమానాశ్రయంలో వారిని అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంది?’ అని ప్రశ్నించింది. కీలక స�
సూర్యాపేట జిల్లాలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్కు కేటాయించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ జోన్ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసి మరో సంస్థకు కేటాయించడం చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చింది. నిర్ణీత గడువులో ప్రాసెసిం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎకల్షన్ పిటిషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు కు చుక్కెదురైంది. వారి పిటిషన్లను హై కోర్టు కొట్టివేసింది. �
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చిక్కుల్లో పడ్డారు. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట దక్కలేదు. తెలంగాణ హై కోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టు ఇవాళ స్టే విధించింది. అస్సాం సీఎం భార్య
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ఫలితాలు ప్రకటించలేదని దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చి వాదనలు వినాలని వార్డు క�
Sigachi blast case | సిగాచి ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తంచేసింది. గత ఏడాది సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి�
లగచర్ల ఘటనకు సంబంధించి నమోదైన కేసుల్లో పోలీసులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్టున్నదని హైకోర్టు అభిప్రాయపడింది. ఒకే ఘటన మీద మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపై
ఆగ్�
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా జనాభా సేకరణకు సంబంధించిన పత్రాల్లో కులం, మతం వెల్లడించేందుకు ఆసక్తి లేని వారి కోసం నో క్యాస్ట్, నో రిలిజియన్ కాలమ్ను ఏర్పాటు చేయాలనే పిటిషనర్ వినతిని ప్రభుత్వం పర
స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం.. బీఆర్ఎస్ విజయమని ఆ పార్టీ నేత, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నార�
పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు.
ప్రజల సమస్యలు గాలికి వదిలి.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానంలో, ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు.