ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించకుండా జాప్యం చేస్తున్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లును తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ
BRS UK | తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం చాలా బాధాకరమని, ఆమె తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అ
తెలంగాణ ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ మోకాలడ్డుతున్నారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన మొత్తం 8 కీలక బిల్లులను తమిళిసై 6 వారాల నుంచి పెండింగ్లో పెట్�
పరిధికి మించి రాజకీయ వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసైని రీకాల్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్ పదవి రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్
ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్దాలపాటు అలుపెరుగని పోరాటం, అమరుల త్యాగఫలంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.
చెన్నై: తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ పొంగల్ సెలబ్రేట్ చేసుకున్నారు. చెన్నైలోని తన నివాసంలో ఆ వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించ
ప్రజా కవి, ప్రసిద్ధ వాగ్గేయకారుడు, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్నతో పాటు యువకవి తగుళ్ల గోపాల్, దేవరాజ్ మహారాజ్ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగ
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై పిలుపు రాజ్యాంగమే శిరోధార్యం: హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్చంద్ర శర్మ హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఏడు దశాబ్దాల్లో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ దేశ ఐ
వినియోగానికి గవర్నర్ తమిళిసై నిర్ణయం హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాజ్భవన్లో నిర్వహిం చే వేడుకలలో విజయ డెయిరీ ఉత్పత్తులనే వినియోగించాలని గవర్నర్ త మిళిసై సౌందర్రాజన్ నిర్ణయించారు. రాజ్భవన