ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్దాలపాటు అలుపెరుగని పోరాటం, అమరుల త్యాగఫలంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.
చెన్నై: తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ పొంగల్ సెలబ్రేట్ చేసుకున్నారు. చెన్నైలోని తన నివాసంలో ఆ వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించ
ప్రజా కవి, ప్రసిద్ధ వాగ్గేయకారుడు, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్నతో పాటు యువకవి తగుళ్ల గోపాల్, దేవరాజ్ మహారాజ్ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగ
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై పిలుపు రాజ్యాంగమే శిరోధార్యం: హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్చంద్ర శర్మ హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఏడు దశాబ్దాల్లో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ దేశ ఐ
వినియోగానికి గవర్నర్ తమిళిసై నిర్ణయం హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాజ్భవన్లో నిర్వహిం చే వేడుకలలో విజయ డెయిరీ ఉత్పత్తులనే వినియోగించాలని గవర్నర్ త మిళిసై సౌందర్రాజన్ నిర్ణయించారు. రాజ్భవన
తెలంగాణ గవర్నర్ తమిళ సైకి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. కరోనా క్రైసిస్ చారిటీకి సహకరిస్తున్న ప్రతీ సభ్యునికి మీ ప్రశంసలు మరింత ఉత్తేజాన్నిస్తాయన్నారు. గతేడాది లాక్ డౌన్ తో సినీపరిశ్రమ
హైదరాబాద్ : సూర్యాపేటలో 47వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా గ్యాలరీ కూలి ప్రేక్షకులు గాయపడిన ఘటనపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త�
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): అధికారులు ప్రజల మధ్యలో ఉన్నప్పుడే వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం సాధ్యమవుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శుక్రవారం తెలంగాణకు కేటాయించిన 2019 బ్యా�