పంటలకు యూరియా కొరత రైతులను వేధిస్తుందని, దానిని వెంటనే తీర్చాలని తెలంగాణ రైతు సంఘం కారేపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు ముండ్ల ఏకంబరం, వజ్జా రామారావు అన్నారు. శనివారం విలేకరులతో వారు మాట్లాడుతూ.. యూరియా �
వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఎండిపోతున్న జనగామ జిల్లా రైతాంగానికి ప్రభుత్వం వెంటనే దేవాదుల నీటిని అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం జనగామ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా �
పంట రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జనగామలోని ఎస్బీఐ మున్సిపల్, నెహ్రూపార్ ఏరియా శాఖల ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు.
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రిమాండ్కు పంపిన రైతులను వెంటనే విడుదల చేసి కేసులను ఎత్తివేయాలని తెలంగాణ రైతు సం ఘం రాష�
అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదురొంటున్నారని, తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుసంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావ
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శిగా నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన గురుజ రామచంద్రం ఎన్నికయ్యారు. నిజామాబాద్లో ఈ నెల 25, 26 ,27 తేదీల్లో జరిగిన రాష్ట్ర మహాసభలో ఆయనను �
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన చండ్ర నరేంద్రకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధక్షుడు యాస రోశయ్య ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
మిర్చి ఖరీదుదారులు సిండికేట్గా మారి రైతులకు ఆశించిన ధర రాకుండా మోసానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సీపీఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి సోమవ�
మిర్చి ఖరీదుదారులు సిండికేట్గా మారి ఆశించిన ధర రాకుండా మోసానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా ని
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో రైతు భరోసా అమలు చేయాలని, రైతుల ఆందోళనలపై నిర్బంధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా రూరల్ తహసీల్దార్ కార్యాల�
గవర్నర్కు తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): యాసంగిలో బాయిల్డ్ బియ్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనతో తెలంగాణ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నార