కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యూరియా కోసం అష్టకష్టాలు పడుతూ, లైన్లలో రోజుల తరబడి నిల్చుంటున్న తెలంగాణ రైతాంగం నెత్తిన మరో పిడుగు పడింది. తెలంగాణ సహా పలు రాష్ర్టాల యూరియా అవసరాలు తీర
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టి ఎకరానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందజేసేవారు. రైతుబంధు పేరిట కేసీఆర్ ఎకరానికి రూ.10 వేలు మాత్రమే ఇస్�
అదునుకు నాగార్జునసాగర్ నీరు అందకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయంటూ తెలంగాణ, ఏపీ రైతులు ఆందోళనకు దిగారు. దాములూరు మేజర్ పరిధి ఆంధ్రా ప్రాంత రైతులతోపాటు తెలంగాణలోని బోనకల్లు మండలం దేశినేనిపాలెం, అల్
ఏపీ సర్కార్ కృష్ణా జలాలను అడ్డగోలుగా కొల్లగొడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఏం చేస్తున్నట్టు? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ధ్వజ�
KTR | తెలంగాణలో 2014 నుంచి పదేళ్ల కాలంలో రైతుల బలవన్మరణాలు తగ్గాయన్న జాతీయ నేర గణాంక విభాగం నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా స్ప�
రెండు నెలలుగా యూరియా కోసం అన్నదాత అరిగోస పడుతున్నడు. సమయానికి యూరియా వేయక చేతికొచ్చిన పంట కండ్లముందే వాడిపోతుంటే చూడలేక కన్నీటి పర్యంతమవుతున్నడు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి విత్తనాలు వేయగా మొలకెత
KTR | యూరియా కోసం రైతులు తండ్లాడుతుంటే.. సీఎం, మంత్రులు ఎక్కడికి వెళ్లారు.. కేటీఆర్ ఫైర్తెలంగాణ రైతులు బస్తా యూరియా కోసం తండ్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడికి వెళ్లారని బీఆర్ఎస్ వరింగ్ ప్ర
తెలంగాణ రైతులపై సీఎం రేవంత్కు సోయిలేదని మాజీ మంత్రి సత్యవతి రాథో డ్ విమర్శించారు. శుక్రవారం మహబూబాబాద్ సొసైటీలో ఐదు రోజుల క్రితం టో కెన్లు ఇచ్చినా యూరియా ఇవ్వడంలేదని మానుకోట-తొర్రూరు ప్రధాన రహదారిప�
దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘట న నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో చోటుచేసుకున్నది. పోలీసు లు, కుటుంబ సభ్యులు తెలిపిన వి వరాల ప్రకారం.. సుర్జాపూర్ గ్రా మానికి చెందిన రై�
ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంట దళారుల పాలు కా కుండా ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటుకు శ్రీకారం చు ట్టింది. దీంతో మధ్యవర్తులను నమ్ముకోకుండా నేరుగా సెంటర్లకు ప�