KTR | యూరియా కోసం రైతులు తండ్లాడుతుంటే.. సీఎం, మంత్రులు ఎక్కడికి వెళ్లారు.. కేటీఆర్ ఫైర్తెలంగాణ రైతులు బస్తా యూరియా కోసం తండ్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడికి వెళ్లారని బీఆర్ఎస్ వరింగ్ ప్ర
తెలంగాణ రైతులపై సీఎం రేవంత్కు సోయిలేదని మాజీ మంత్రి సత్యవతి రాథో డ్ విమర్శించారు. శుక్రవారం మహబూబాబాద్ సొసైటీలో ఐదు రోజుల క్రితం టో కెన్లు ఇచ్చినా యూరియా ఇవ్వడంలేదని మానుకోట-తొర్రూరు ప్రధాన రహదారిప�
దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘట న నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో చోటుచేసుకున్నది. పోలీసు లు, కుటుంబ సభ్యులు తెలిపిన వి వరాల ప్రకారం.. సుర్జాపూర్ గ్రా మానికి చెందిన రై�
ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంట దళారుల పాలు కా కుండా ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటుకు శ్రీకారం చు ట్టింది. దీంతో మధ్యవర్తులను నమ్ముకోకుండా నేరుగా సెంటర్లకు ప�
Loka Bapu Reddy | తెలంగాణ రైతులకు ఆంధ్రప్రాంతం వారు వ్యవసాయం నేర్పించారని పీసీసీ అధ్యక్షుడు మాట్లాడటం యావత్ తెలంగాణ సమాజాన్ని అవమాన పరిచినట్టే. రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు మహోత్సవ వేడుకలు �
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ రైతుల దీనస్థితిని ఎత్తిచూపిన నిర్మలకు ధన్యవాదాలు తెలిపారు. �
గ్రామాల్లో పంటలు ఎండిపోయి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 30వేల చొప్పున పంటనష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలని తెలంగాణ రైతురక్షణ సమితి మెదక్ జిల్లా గౌరవాధ్యక్షుడు అక్కమొల్ల మైసయ్య యాదవ్ డిమాండ్ చే�
‘స్థిరాస్తి వెంచర్ల పరిశ్రమలు.. 10 లక్షల ఎకరాలకు పైనే!.., రైతు భరోసాకు అర్హం కాని భూములు రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలు.., సాగుకు యోగ్యం కాని భూములు మూడు లక్షల ఎకరాలు..’ ఇవీ... దశాబ్దాల పాటు గోసపడిన తెలంగాణ రైతుకు �
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని మండిపడ్డారు. తెలంగాణలో అర్థ గ్యారెంటీ అమలు, మిగతా గ్యారెంటీలకు అరవై షరత
KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలోని ప్రతి రైతును గుండెల్లో పెట్టి చూసుకున్నారు. పెట్టుబడి సాయం నుంచి మొదలుకుంటే.. చివరకు ధాన్యం కొనుగోలు చేసే వరకు.. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలిగి�
ఏడాది క్రితం వరకు ధాన్యం ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చేది. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి ఏపీకి తరలిస్తున్నారు. క్వింటాల్కు రూ.2,300- రూ.2,400 వరకు ధర నిర్ణయిస్తున్నారు.
PM Modi: మోసపూరిత హామీలతో తెలంగాణ రైతుల్ని కాంగ్రెస్ పార్టీ ఆగం చేసినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఆయన ఓ సభలో మాట్లాడుతూ .. రుణమాఫీ కోసం రైతులు తిరుగుతున్నా.. వాళ్లను పట్టించుకునేవ�