తెలంగాణ సమాజంలో పొలాల అమావాస్యకు ప్రత్యేకమైన స్థానం ఉంది. రైతుల జీవితంలో ముడిపడిన ఈ పండుగను కాడెద్దుల పండుగ, బసవన్న పండుగ, ఎడ్ల పండుగ, పొలాల పండుగ అని వేర్వేరు ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. శ్రావణ
సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు ప్రభుత్వం దిగివచ్చింది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని రైతుల సాగునీటి సమస్యను పరిషరించాలని, ఎస్ఎల్బీసీ లోలె�
Jagadish Reddy | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు అక్రమంగా తీసుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అభ్యంతరం తెలపడం లేదని మాజీ మంత్రి , ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు.
మాగనూరులో సంగంబండ రిజర్వాయర్ కెనాల్ కాలువకు గండి పడి సాగునీరు వృథాగా పోతోంది. నీరు పంట పొలాల్లోకి చేరడంతో రైతులు నష్టపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
MP Vaddiraju | ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ఎరువులు,యూరియాను అందించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వా న్ని కోరారు.
వర్షాకాలం ప్రారంభమై నెలన్నర పూర్తవుతున్నది. వరి నారుమడులు వేసి 35 రోజులవుతున్నది. వరి 30 రోజుల నారును నాటు వేసుకుంటే పంట ఎదుగుదలతో పాటు మంచి దిగుబడులు వస్తాయి.
నాగార్జునసాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ, స్వాతంత్య్ర భారతంలో నీటి ప్రాజెక్టులు ఆధునిక ఆలయాలు అని నెహ్రూ అన్నటువంటి మాటలు ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతున్నాయి.
ప్రభుత్వం సన్నవడ్లు పండించిన రైతులకు రూ. 500 బోనస్గా ఇస్తామని రెండేండ్ల క్రితం ప్రకటించింది. మొదటి సంవత్సరం కొంతమేరకు బోనస్ ఇచ్చిన సర్కార్ ఆ తర్వాత కోతల విధింపు మొదలు పెట్టింది. రాష్ట్రంలో రైతులు 36 రకాల
తెలంగాణ రైతుల అభిప్రాయాలను పక్కనపెట్టి ప్రభుత్వం కేవలం ఏడు సన్నరకాల వరి విత్తనాలకే ప్రాధాన్యత ఇవ్వడం రైతాంగంలో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నది. ఏ ప్రాంతంలో ఏ రకం విత్తనం మెరుగైన దిగుబడులు ఇస్తుందో, మార�
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎగవేతలు, కోతలు సర్వసాధారణమమైపోయాయి. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలు అటకెక్కాయి. పెట్టుబడి సాయం దాగుడుమూతలు ఓ పక్కన, విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేకపోవడం మరోపక్కన.. రైతును ముప్పుత
Y. Satish Reddy | ప్రభుత్వం రైతులను నిండా ముంచుతొంది. రైతుల పాలిట శనిలా దాపురిం చారు. రైతులను రేవంత్ రెడ్డి అన్ని విధాలా ఇబ్బందులు పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి ఆరోపించారు.
గోడదెబ్బ.. చెంప దెబ్బ అన్నట్టుగా తయారైంది తెలంగాణ రైతు పరిస్థితి. సర్కార్ సాయం పైసా అందకపోగా సొంతంగా పెట్టుబడి సమకూర్చుకొని, ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడం రైతుకు అరిగోసగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యూరియా కోసం అష్టకష్టాలు పడుతూ, లైన్లలో రోజుల తరబడి నిల్చుంటున్న తెలంగాణ రైతాంగం నెత్తిన మరో పిడుగు పడింది. తెలంగాణ సహా పలు రాష్ర్టాల యూరియా అవసరాలు తీర
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టి ఎకరానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందజేసేవారు. రైతుబంధు పేరిట కేసీఆర్ ఎకరానికి రూ.10 వేలు మాత్రమే ఇస్�