KTR | రాజకీయాల కంటే తెలంగాణ ప్రయోజనాలు, ప్రగతే తమకు ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల పక్షాన కేంద్ర రైల్వే, సమాచార సాంకేతికశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలి
ప్రజల దశాబ్దాల కలైన మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ కేసీఆర్ కృషితో చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రైల్వేలైన్ పనులు సిద్దిపేట వరకు పూర్తికావడంతో గజ్వేల్, సిద్దిపేట వరకు రైలు పరుగులు తీస్త
Revanth Reddy | రాష్ర్టాభివృద్ధికి కేంద్ర సహకారం అత్యవసరమని, తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, జాతీయ సంస్థలు, మౌలిక వసతుల పనులకు అవసరమైన అనుమతులు, నిధుల సాధనలో అన్ని పార్టీల ఎంపీలు సమన్వయంతో పనిచేయాల�
రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 32వ డివిజన్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి సుమారు వందమంది నాయకుల�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీని దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిషరించేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నా
తరగతి గదుల్లో దేశ భవిష్యత్ను రూపుదిద్దే అధ్యాపకుడు సి.వి.వి.ప్రసాద్ కళ్లారా చూసిన అభివృద్ధిని అక్షరీకరించారు. మంచి అన్నది పెంచుమన్నా అంటూ పాఠాలు చెప్పడమే కాదు తను చూసిన మంచిని ఎలుగెత్తి చాటుతూ వ్యాసా�
ఉద్యమ పార్టీ (బీఆర్ఎస్)తోనే రాష్ట్ర ప్రజలు ఉన్నారని, ఉద్యమ సమయంలో కేసీఆర్కు అండగా నిలబడిన ప్రజల బాగోగులను ఆలోచించి పదేండ్లలో మన్ననలు పొందేలా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని బీఆర్ఎస్ గజ్వ�
ప్రజలంతా మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని, రానున్నదని బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆపార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం రామాయంపేటలోని ఓ ప్రైవేట్ �
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడిగా ఉందని..అందులో అభివృద్ధి, సంక్షే మం శూన్యమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత రెండేం�
కాలం మారుతున్న కొద్దీ నాయకత్వ నిర్వచనాలు కూడా మారుతున్నాయి. అధికారాన్ని నిర్వహించడమే నాయకత్వం కాదు. ప్రజల అస్తిత్వాన్ని గుర్తించి, వారి స్వరానికి అర్థం ఇచ్చే సామర్థ్యమే నిజమైన నాయకత్వమని చరిత్ర పదే పద�
అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను గెలిపించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లింగాపూర్ తండాలో కౌన్సిలర్ అభ్యర్థి ముడావత్ నవీన్ తరుపున �
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి ఐటీ మంత్రి కేటీఆర్ నాటిన ఐటీ పరిశ్రమల బీజాలు నేడు ఫలాలను అందిస్తున్నాయి. అధిక నగరీకరణ కారణంగా ఈ సేవలు తెలంగాణలో కేంద్రీకృతమై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచా�
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, పాలన మరిచి కేవలం ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లోని త�
తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ‘తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్' (టీజీఐఐసీ) సీఈవోగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెంది న నావికాదళం మాజీ అధికారి రవీంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్�