CM KCR | తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం వివిధ దశలో జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, తాగ్యాలను సీఎం �
Minister Srinivas Yadav | తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన వ�
Tealgnana | ‘ఏది సత్యం, ఏది అసత్యం? ఓ మహాత్మా.. ఓ మహర్షీ..’ అంటూ అంతులేని మీమాంసలో చిక్కుకొన్న శ్రీశ్రీ ఎంతో మథనపడుతూ అన్నారు. ఏది అబద్ధమో, ఏది నిజమో నిర్ధారించడం కొన్నిసార్లు కష్టం కావొచ్చు. కానీ, అసాధ్యమైన పనైతే కా
జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలని, వేడుకలు ముగిసే వరకు అధికారులందరూ అందుబాటులో ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, 21 రోజలు పండుగ వాతావరణం ఉట్టిపడాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ప్రతి తెలంగాణ బిడ్డా ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ సూచించారు. పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Smita Sabharwal | తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మిషన్ భగీరథ ఇంజినీర్లు, అధికారులను ముఖ్యమంత్రి కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. జూన్ 18న నిర్వహించే మంచినీళ్ల పండు�
రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం వ్యవసాయమేనని, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఈ శాఖతోనే ప్రారంభించడం ఇందుకు నిదర్శనమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిన బీజేపీ, కాంగ్రెస్ నేతలకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించే అర్హత లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను.. తల్లిని చంపి బిడ్డను బతికి�
కరీంనగరాన్ని గొప్పగా తీర్చిదిద్దేందుకు తాము అహర్నిశలూ పనిచేస్తున్నామని, భావితరాలకు మంచి సిటీని తయారు చేసి అందిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్
CM KCR | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
Telangana Decade Celebrations | తెలంగాణ తొమ్మిదేళ్ల విజయాలను ప్రతి ఒక్కరికీ చెప్పేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లా�