బీఆర్ఎస్ పదేండ్ల పాలనపై సీఎం రేవంత్రెడ్డి, ఆయన సహచర మంత్రివర్గం చేస్తున్న తప్పుడు ప్రచారానికి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెంపపెట్టులాంటి సమాధానం చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అప్పులపై బీజ�
Revanth Reddy | రేవంత్రెడ్డి సర్కారు. ఈ వారం మరో రూ.3,500 కోట్లు అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ-వేలంలో రాష్ట్ర ఆర్థికశాఖ పాల్గొని అప్పు తీసుకున్నట్టు ఆర్బీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
పరిపాలనా అనుభవంలేని రేవంత్రెడ్డి తెలంగాణ అప్పులకుప్పగా మారిందని చెబుతూ ప్రపంచస్థాయిలో రాష్ట్రం పరువును గంగలో కలుపుతున్నాడని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. బుధవారం ఆయన వరంగల్ జిల్�
Revanth Reddy | బహిరంగ మార్కెట్ నుంచి మరో రూ.3 వేల కోట్ల రుణ సమీరణ కోసం రేవంత్రెడ్డి సర్కారు శుక్రవారం రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కి ఇండెంట్ పెట్టింది.
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రెవెన్యూ మిగులుతో ఉండేది. పదేండ్లలో అప్పుల్లో మునిగిపోయింది’.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు ఇవి. అంతేకాదు, కేంద్రంలోని ఎన్�
కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్.. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీయా అని ప్రశ్నించారు.
KTR | నమ్మి నానబొస్తే పుచ్చులు చేతికొచ్చినట్లు ఉంది రేవంత్ రెడ్డి పాలన ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 60ఏళ్ల సమైక్య పాలకుల కన్నా పది నెలల్లోనే అధిక రుణం.. ఎవరి కోసం చేశారని ప్రశ్నిం�
రూపాయి అప్పుచేసి, వెయ్యి రూపాయల ఆస్తిని సృష్టించామని రాష్ట్ర మాజీ ఆర్థికమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. ‘గుమ్మినిండా వడ్లుండాలె, గూటమోలే పిల్లలుండాలంటే ఎట్ల. ఇదేం థింకి�