Rythu Runa Mafi | రుణమాఫీ కాని రైతుల కోసం ఈ బడ్జెట్లో నయాపైసా నిధులు కేటాయించలేదు. దీంతో రాష్ట్రంలో రైతు రుణమాఫీ ముగిసిన కథ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి, రూ.2 లక్షల వరకు రుణాలు కలిగిన 42 లక్షల మంది ర
TG Budget | కేసీఆర్ పదేండ్ల పాలనలో ఆర్థికంగా, సా మాజికంగా విప్లవాత్మక మార్పులకు కారణమైన పలు పథకాలకు కాంగ్రెస్ సర్కార్ మంగళం పాడినట్టే కనిసిస్తున్నది. 2026-27 బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఇదే అభిప్రాయం ఏర్పడుతున
TG Budget | రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, అందుకోసం కొత్తగా టూరిజం పాలసీ-2025-30 తీసుకువచ్చామని, దాని ద్వారా ప్రైవేట్ సంస్థల నుంచి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు రాబడతామని నిరుడు బ�
TG Budget | ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పీఆర్సీని ప్రకటించి ఆరు నెలల్లోపు సిఫార్సులు అమలు చేస్తాం’ ఇదీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ. ఇలాంటి ఆరు నెలలు ఐదుసార్లు, మూడు రాష్ట్ర బడ్జెట్లు ముగిశా�
Journalists Health Cards |ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే జర్నలిస్టులకు ప్రభుత్వం బడ్జెట్లో మొండిచేయి చూపింది. ఇండ్ల స్థలాల విషయంలో త్వరలోనే తీపి కబురు చెబుతా�
Rythu Bima | అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తున్న రైతుబీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తున్నదా? అందుకే బడ్జెట్లో నిధులు కేటాయించలేదా? కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయబోతున్నట్�
TG Budget | నిత్యం అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం రేవంత్.. తాజా వార్షిక బడ్జెట్లో కూడా అబద్ధాలు, అసత్యాలతో నే నింపారని ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు డీ పాపారావు ఆరోపించారు.
TG Budget | రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్ల అంచ నా ప్రతిపాదనలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుగా, మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా పేర్కొన్నది.
Telangana Debts | 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు భారీ స్థాయిలో అప్పులు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మొదటి తొమ్మిది నెలల్లోనే రూ.1.25 లక్షల కోట్ల రుణ సమీకరణ చేసినట్టు తెలిపింది.
Telangana | తెలంగాణ బడ్జెట్ 2026-27లో మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Rythu Bharosa | రైతులకు రైతుభరోసా అమలు చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. అయితే, అందరికీ వచ్చిందా? రాలేదా? అనే విషయం తనకు తెలియదని చెప్పారు.
వెయ్యి అబద్ధాలాడి అయినా ఒక పెండ్లి చెయ్యాలని పెద్దలు చెప్పారు. కానీ అధికారం కోసం కాంగ్రెస్ నానా అబద్ధాలు చెప్పింది. అందులో ప్రధానమైనది రాష్ట్ర అప్పులు. రాష్ర్టాన్ని కేసీఆర్ అప్పులకుప్పగా మార్చారంటూ �