తెలంగాణలో వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో సమ్మెకు సిద్ధపడని ఉద్యోగ వర్గాలు లేవనే చెప్పవచ్చు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం వివిధ సమూహాలు రోడ్డెక్కుతూనే ఉన్నాయి. ఈ సమ్మెలు, బంద్ల విరమణ కోసం ప్రభు
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. శనివారం ఆయన మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ హామీ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన సోదరులపై కొండా సుస్మిత చేసిన ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలకు ఆమె తల్లి, మంత్రి కొండా సురేఖ బాధ్యత వహించాల్సిందేనని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తేల్చిచెప్పినట్టు తెలిసింది. గత�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు వర్గపోరు మరోవైపు పార్టీ పదవుల నియామకాలపై అసంతృప్తులు చేస్తున్న బహిరంగ విమర్శలతో రోజురోజుకు ఆపార్టీ పరిస్థితి పాతాళాన
రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్రెడ్డి తండ్రి, ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జక్కిడి ప్రభాకర్రెడ్డ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం సస్పెండ్ చేసింది.
Telangana Politics | రాజకీయాల్లో ప్రత్యర్థుల లోపాలను గుర్తించడం, వారు చేసిన అవినీతి, అక్రమాలను వెలికితీయడం ద్వారా కట్టడి చేయడం సంప్రదాయంగా వస్తున్నది. ప్రభుత్వాన్ని విమర్శించాలంటే సరైన వేదికలు ఎంచుకోవడం, అసెంబ్లీ�
Congress | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై అధిష్ఠానం పట్టు మరింత బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి, సమన్వయ లోపాలపై వరుసగా ఫిర్యాదులు
Revanth Reddy | ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ని నిరసిస్తూ శనివారం రాత్రి హైదరాబాద్లో కాంగ్రెస్ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ కంటే, ప్రదర్శించిన బ్యానర్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
Telangana Congress | అభయ హస్తం, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పక్కనబెట్టింది. భయపెట్టడం, బెదిరించడం, వేధించడం, రౌడీయిజం, దుష్ప్రచారం వంటి విధానాలను ముఖ్యనేత వర్గం అమలు చేస్తున్నదని రాజకీ�
రేవంత్ రెడ్డి (Revanth Reddy) బిల్డప్ బాబాయ్ అని, ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రెండేండ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శక లేదని, ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ చే
Yadav community | తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్ ముందు యాదవ సామాజిక వర్గానికి చెందిన పలువురు నిరసన ప్రదర్శనకు దిగారు. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ
భారత్ సమ్మిట్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా ప్రచురించడంపై సర్వే ఆఫ్ ఇండియా చర్యలకు ఉపక్రమించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెసిడెంట్ గ్రీవియన్స్ అధికారి వ
ఎస్సీ గురుకులాల్లోని ఉద్యోగులు రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేయాల్సిందేనని ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి స్పష్టంచేశారు. సెంటర్ ఆఫ్ఎక్స్లెన్స్ గురుకులాల్లో కో ఎడ్యుకేషన్తో అనేక ఇబ్బందులు �
కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి ఇటీవలి కాలంలో ఢిల్లీని వదిలి రాష్ట్రంలో ఎక్కువ సమయం గడపడం గాంధీభవన్లో చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ పదవిలో ఉన్న వంశీచంద్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా పనిచే�