రేవంత్ రెడ్డి (Revanth Reddy) బిల్డప్ బాబాయ్ అని, ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రెండేండ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శక లేదని, ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ చే
Yadav community | తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్ ముందు యాదవ సామాజిక వర్గానికి చెందిన పలువురు నిరసన ప్రదర్శనకు దిగారు. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ
భారత్ సమ్మిట్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా ప్రచురించడంపై సర్వే ఆఫ్ ఇండియా చర్యలకు ఉపక్రమించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెసిడెంట్ గ్రీవియన్స్ అధికారి వ
ఎస్సీ గురుకులాల్లోని ఉద్యోగులు రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేయాల్సిందేనని ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి స్పష్టంచేశారు. సెంటర్ ఆఫ్ఎక్స్లెన్స్ గురుకులాల్లో కో ఎడ్యుకేషన్తో అనేక ఇబ్బందులు �
కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి ఇటీవలి కాలంలో ఢిల్లీని వదిలి రాష్ట్రంలో ఎక్కువ సమయం గడపడం గాంధీభవన్లో చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ పదవిలో ఉన్న వంశీచంద్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా పనిచే�
Congress | కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ సోషల్ మీడియా( Congress Social media) పరిస్థితి. తప్పుడు కథనాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా చే�
Valmiki Scam | కర్ణాటకతోపాటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి బీ నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిర్ధారించింది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి టీపీసీసీ కమిటీ ఏర్పాటైంది. సీఎల్పీ మాజీనేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్తో టీపీస�
Rajagopal Reddy | తుమ్మల నాగేశ్వర్రావుకు మంత్రి పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు కానీ తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడానికి సిగ్గు, శరం ఉందా..?
బీఆర్ఎస్ అమలుచేసిన సంక్షేమ పథకాల కంటే ఒక మెట్టుపైనే ఉండాలన్న ఉబలాటంతో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల తాయిలాలతో ఓటర్లను ఆకర్షించింది. అయినప్పటికీ సుమారు 2 శాతం ఓట్ల మెజారిటీతోనే గద్దెనెక్కింది. వెంటన�
Telangana | ఎన్నికలకు ముందు దేశ సరిహద్దుల్లో చిన్న చిన్న సంఘటన సృష్టించి దేశ ప్రజల్లో బావోద్వేగాన్ని కల్పించి మళ్లీ అధికారంలోకి రావాలనే యావే తప్ప, ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాగ్యాంగాన్ని కాపాడలనే ఆలోచనే �
కుల గణన చేస్తామని, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా ఆరు నెలల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతామని బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో సుమారు మూడున్నర దశాబ్దాల పాటు, దేశంలో ఆరు ద�
మోసం కాంగ్రెస్ నైజం అని, ఆ పార్టీకి ఓటేస్తే మనకూ కర్ణాటక గతే పడుతుందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కటకటలు తప్పవని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హస్తం పార్టీపై విమర్శలు గుప్పిం�
నిండైన చెరువులతో మెండైన పంటలతో తెలంగాణ ఒకనాడు అన్నపూర్ణగా, ఆగర్భ శ్రీమంత ప్రాంతంగా వర్ధిల్లింది. నిజాముల పాలనలో కూడా తెలంగాణ ఏనాడూ కరువును చూసి ఎరుగలేదు. అలాంటి తెలంగాణ ఆంధ్రలో కలువగానే అన్నమో రామచంద్ర
తెలంగాణలో బీజేపీ లేచేదిలేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదని రాష్ర్త వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం కొడంగల్ నియోజకర్గం కోస్గి మండలంలోని 50 పడకల ప్రభుత్వ దవాఖానను మంత్రి ప్రారంభిం