CM KCR | రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొనే
CM KCR | శ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా ఇవాళ సరికొత్త రికార్డు నమోదు కాబోతున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.
‘జంగల్ బచావో.. జంగల్ బడావో’ నినాదాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, ఆ దిశగా సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అటవీశాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవా�
CM KCR speech | తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి చెందినదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. దాదాపు 60, 70 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అభివృద్ధి గణనీయంగా జరిగిందని తెలిపా
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మెదక్ చేరుకున్న ఆయన ముందుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ కార్య�
CM KCR | అందరి కృషితోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. సూర్యాపేటలో నూతన ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభిచుకున్న జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులక�
AIMIM chief Asaduddin Owaisi: విపక్ష పార్టీల భేటీకి తెలంగాణ సీఎంను ఎందుకు ఆహ్వానించలేదని అసదుద్దీన్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు అని, దేశ రాజకీయాల్లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఓవైసీ తె�
MLA Seethakka | కాంగ్రెస్లో కుర్చీలాట మ్యూజికల్ చైర్ను తలపిస్తున్నది. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం.. అన్న చందంగా అప్పుడే ముఖ్యమంత్రిగా ఎవరు? అనే పంచాయితీ మొదలైంది. పార్టీలో అప్పుడే ఒకరికి ఒకరు చెక్ �
CM KCR | ధరణిని తీసేస్తే మళ్లీ పైరవీలు మొదలైతయని, అమాయక రైతులు దోపిడీకి గురైతరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో సీఎం మాట్లాడారు.
CM KCR tributes to Saichand | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రగతి నివేదన సభా వేదికపై తెలంగాణ గాయకుడు, ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ ఛైర్మన్ సాయిచంద్కు నివాళ
CM KCR | రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా 36 వేల మంది పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నట్టు ఆ
CM KCR | ఆ తర్వాత కలెక్టరేట్లో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. కార్యాలయ ప్రాంగణంలోకి సీఎం కేసీఆర్ అడుగుపెట్టగానే పురోహితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు.
Police Complex | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆసిఫాబాద్కు చేరుకున్న ఆయన ముందుగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా
BRS Sabha | సోలాపూర్ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహరింగసభను నిర్వహించింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బహిరంగసభకు హాజరయ్యారు.
CM KCR | మహారాష్ట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు పర్యటన కొనసాగుతున్నది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ (మంగళవారం) ఉదయాన్నే సోలాపూర్ నుంచి పండరీపూర్ చేరుకున్నారు. పండరీపూర్లోని శ్రీవిట్ట