Odisha Train Accident Live Updates | ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మూడు రైళ్లు ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవి�
CM KCR | దేశంలో రైతాంగం బాగుపడే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ పార్టీ శిక్షణ శిబిరాన్ని సీఎం కేసీఆర్
CM KCR | రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్, చొప్పదండి సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు �
Telangana CM | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇవాళ తెలంగాణ నూతన సచివాలయానికి వెళ్లారు. మీడియాకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లిన ఆయన.. అక్కడ సచివాలయ పనులను పరిశీలించారు.
బెంగుళూరు: బెంగుళూరులో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామిలను ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్�
రైతులకు ఫ్రెండ్లీగా ఉన్న ప్రభుత్వాలంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి అస్సలు గిట్టనే గిట్టదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మండిపడ్డారు. ఏదో విధంగా వారిని ఇబ్బందులకు గురిచేయా�
ధాన్యం సేకరణపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లేఖ రాశారు. యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆ లేఖలో డిమాండ్ చేశార
CM KCR: బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో జాతీయ స్థాయి కూటమిని ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కితాబిచ్
గాంధీ దవాఖానకు సీఎం కేసీఆర్ | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరికాసేపట్లో గాంధీ దవాఖానకు వెళ్లనున్నారు. కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు.
సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు | ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతున్న ఆయా పార్టీల నేతలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.