Telangana Cabinet | జీహెచ్ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ చుట్టుపక్కల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది.
Telangana Cabinet | ఈ నెల 25వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది.
Telangana Cabinet | రేపు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది.
Telagnana Cabinet | రాష్ట్ర క్యాబినెట్లో భారీ మార్పులు జరగబోతున్నాయని, జూబ్లీహిల్స్ పోలింగ్ అనంతరం ఏ క్షణమైనా మంత్రివర్గంలో మార్పులు సంభవిస్తాయని, మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉంటాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘స
Rakesh Reddy | ఆయనో గొప్ప క్రీడాకారుడు.. కానీ క్రీడా మంత్రిగా అనర్హుడు అని మంత్రి అజారుద్దీన్కు కేటాయించిన శాఖను ఉద్దేశించి బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆయన మైనార్టీ, ఆ మైనార్ట�
Azharuddin | రాష్ట్ర మంత్రి అజారుద్దీన్కు ప్రభుత్వం శాఖ కేటాయించింది. అజారుద్దీన్కు మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Azharudddin | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారని.. తన దేశభక్తిపై తనకు ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్ప�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికే పనికిరాని అజారుద్దీన్ ఇప్పుడు కాంగ్రెస్కు పెద్ద దిక్కయ్యారా? నియోజకవర్గంలోని ముస్లిం ఓట్ల కోసమే ఆయనకు పదవి కట్టబెడుతున్నారా? ఈ వ్యవహారంపై ఎంఐఎం కన్నెర్ర చ�
Azaharuddin | అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లిం సామాజిక వర్గం దూరం అవుతున్నట్లు సర్వే రిపోర్టులు రావడంతో నష్ట నివారణ చర్యల్లో భా
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల మధ్య వ్యవహారం ముదిరిపాకాన పడ్డదా? ఇన్నాళ్లూ లోగుట్టుగా సాగుతున్న మనస్పర్థలు, విభేదాలు ఇప్పుడు క్యాబినెట్ సాక్షిగా రచ్చకెక్కాయా? మంత్రివర్గంలో ఏర్పడిన అగాధం రోజురో�
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ క్రికెటర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ పేర్లను రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసింది.