Konda Surekha | బీసీ నేత, సీనియర్ మంత్రి కొండా సురేఖపై వేటు పడింది. ఆమెను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. అనేక ఒత్తిళ్ల మధ్య, సుదీర్ఘ మంతనాల తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం.. తొలగింపునకు సమ్మతి తెలిపింది. సీఎం ధోరణి�
Konda Sushmita | తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేయడం రాజకీయంగా పెను సంచలనం రేపింది. ఈ నిర్ణయంపై సురేఖ కుమార్తె సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన తల్లికి అన్యాయం జర�
Congress | రాష్ట్రంలో ఓవైపు వివిధ వర్గాల వారు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ఆందోళన బాట పడితే.. పరిపాలన గాలికి వదిలి సీఎం సహా మంత్రులు మాత్రం ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. పెండింగ్ డీఏల కోసం ఉద్యోగులు న�
RS Praveen Kumar | తెలంగాణ క్యాబినెట్లోనే ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి, మంత్రులకు మధ్య సయోధ్య లేదు అని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
Crop Bonus | కాంగ్రెస్ సర్కార్ సన్నాల బోనస్ ఎగవేతకు మరో మెలిక పెట్టింది. రైతులు సన్న రకం ధాన్యం పండిస్తేనే సరిపోదట.. ఆ రైతులు సన్న రకం విత్తనాలను కొనుగోలు చేసినట్టుగా రుజువు చూపించాలని షరతు పెట్టింది.
రాష్ట్ర క్యాబినెట్ సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు. క్యాబినెట్ భేటీకి సంబంధించిన ఎజెండా ఏంటనేది బహిర్గతం చేయలేదు. కనీసం మంత్రులకు కూడా ఎజెండా ఏంటనే విషయం తెలియదని సమాచారం.
Revanth Reddy | మంత్రి జూపల్లి కృష్ణారావు మెడ మీద కత్తి వేలాడుతున్నదా? అదే ఊస్టింగ్ రేస్లో మరో ఇద్దరు మంత్రులు ఉన్నారా? వాళ్లు తమ పదవులను కాపాడుకోవడానికే ఇంత రాద్ధాంతం చేశారా? కేటీఆర్ విసిరిన సవాల్ను సీఎం కాద�
Revanth Reddy | ముఖ్యమంత్రి కర్ర పెత్తనంపై మంత్రులు మండిపడుతున్నారా? కీలక ప్రాజెక్టులు, పాలసీ నిర్ణయాలు, సాధారణ పాలనాపరమైన వ్యవహారాలలో మంత్రులను కాదని సీఎం ఒంటెత్తు పోకడతో పోతున్నారా? తన దగ్గర పెట్టుకున్న 11 కీలక �
Telangana | నీళ్లు, నిధులు లేని శాఖ తనకు వద్దంటే వద్దని ఒక సీనియర్ మంత్రి పట్టుబడుతున్నారా? మూడేండ్ల నుంచి కూలుడు, కుంగుడు, ఆరోపణలు, పంచాయితీలు తప్ప పైసా ఆమ్దాని లేదనే అసంతృప్తితో ఉన్నారా? బడ్జెట్లో అరకొర నిధుల
Meters Scam | వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే స్కీమ్లో చేరేందుకు మంత్రివర్గం అంగీకరించింది. తెలంగాణ డిస్కమ్ల ప్రతిపాదన మేరకు వ్యవసాయ విద్యుత్తు వినియోగానికి సంబంధించి మీటర్లు బిగించేందుకు కేంద్ర ప్రభుత్వం
Telangana : రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి క్యాబినెట్ అంగీకరించింది.
Bhatti Vikramarka | ఒడిశాలోని నైనీ బ్లాక్ బొగ్గుగని వ్యవహారం రాష్ట్ర మంత్రివర్గంలో పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదా? టెండర్ నోటిఫికేషన్ను సింగరేణి కాలరీస్ రద్దు చేసినా, ప్రభుత్వ పెద్దల మధ్య వైరం మాత్రం పెరుగుతూ�
Land Rates | నమ్మి ఓట్లేసిన ప్రజలపై మరో పిడుగు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో భూములు, ఆస్తుల మార్కెట్ విలువల పెంపునకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
Telangana | సాధ్యమైనంత త్వరలో భూముల మార్కెట్ విలువలు, మద్యం ధరలు పెంచి, ఆదాయం రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో సుదీర్ఘచర్చ సాగినట్టు తెలుస్తున్న