Azharudddin | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారని.. తన దేశభక్తిపై తనకు ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్ప�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికే పనికిరాని అజారుద్దీన్ ఇప్పుడు కాంగ్రెస్కు పెద్ద దిక్కయ్యారా? నియోజకవర్గంలోని ముస్లిం ఓట్ల కోసమే ఆయనకు పదవి కట్టబెడుతున్నారా? ఈ వ్యవహారంపై ఎంఐఎం కన్నెర్ర చ�
Azaharuddin | అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లిం సామాజిక వర్గం దూరం అవుతున్నట్లు సర్వే రిపోర్టులు రావడంతో నష్ట నివారణ చర్యల్లో భా
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల మధ్య వ్యవహారం ముదిరిపాకాన పడ్డదా? ఇన్నాళ్లూ లోగుట్టుగా సాగుతున్న మనస్పర్థలు, విభేదాలు ఇప్పుడు క్యాబినెట్ సాక్షిగా రచ్చకెక్కాయా? మంత్రివర్గంలో ఏర్పడిన అగాధం రోజురో�
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ క్రికెటర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ పేర్లను రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసింది.
తెలంగాణ రాష్ట్ర అర్థగణాంక శాఖ (డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్) కొత్త జవసత్వాలను సమకూర్చుకోనున్నది. ఈ శాఖలో 166 కొత్త పోస్టులు సృష్టించేందుకు రాష్ట్ర క్యాబినెట్ తాజాగా ఆమోదం తెలిపిం
‘ఈయన మృదుస్వభావి, తెలివైనవాడు. నాకు అత్యంత నమ్మకస్తుడు. నాకు పాలనాపరంగా ఏమైనా అనుమానాలు వస్తే ఈయననే సంప్రదిస్తా’ అని ముఖ్యనేత తరుచూ పొగిడే వ్యక్తి. కానీ ఇప్పుడు అదే ముఖ్యనేత వ్యూహంలో చిక్కి మింగలేక, కక్క�
రాష్ట్రంలో పది ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం లేకుండా పోయిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వాపోయారు. ఇప్పటివరకు స్థానం దక్కని ప్రతి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశ�
తెలంగాణ క్యాబినెట్లోకి ఎట్టకేలకు మరో ముగ్గురు మంత్రులు కొత్తగా వచ్చి చేరారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ (ఎస్సీ మాల), ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్(ఎస్సీ మాదిగ), మక్తల్ ఎమ్మెల్యే వా�
Telangana Cabinet | కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్కు మరో తలనొప్పి తెచ్చింది. మంత్రి పదవి దక్కిన వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. పదవి ఆశించి భంగపడ్డ నేతలు అలకపూనారు. దీంతో వారిని బుజ్జగించేందుకు హైకమాండ్ సి�
Telangana Cabinet | తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై 17 నెలలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్
Telangana Cabinet | రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒక డీఏను వెంటనే చెల్లించాలని, రెండో డీఏను మరో ఆరు నెలల్లో చెల్లించాలని నిర్ణయం తీసుకుంద�
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. దీంతో మంత్రి వర్గ విస్తరణ, టీ పీసీసీ పోస్టుల భర్తీ ఆశావహులకు ఆడియాశలు ఎదురయ్యాయి.