రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపట్టిన బడ్జెట్ వాస్తవికమైనదని, ప్రజల ఆశలు, ఆకాంక్షలతోపాటు వారి గుండె చప్పుడును అర్థం చేసుకుని అత్యంత ప్రగతిశీల భావాలతో పీపుల్స్ బడ్జెట్ను తెచ్చామని డిప్యూటీ సీఎం మల్లు భట్ట�
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలే బీఆర్ఎస్ గత పాలనలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. శాసనమండలిలో శనివారం జరిగిన బడ్జెట్పై చర్చలో బీఆర్�
రాష్ట బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాం. కేంద్రమంత్రి కిషన్రెడ్డి కేంద్రబడ్జెట్లో హైదరాబాద్కు ఎంత తెచ్చారు ? రాష్ర్టానికి నిధులు తేలేని కిషన్రెడ్డి, బండి సంజయ్కి కేంద్ర
Harish Rao | రాష్ట్రంలో కొనసాగుతున్న కరెంట్ కోతలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు కడిగి పారేశారు. భట్టి విక్రమార్క, నేను ఇద్దరం కలిసి అసెంబ్లీ ముందట ఉన్న గన్
Harish Rao | తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా దెబ్బతిన్నదని కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. రేవంత్ పాలనలో ఈ 8 నెలల కాలంలో హత్యలు, అత్యాచారాలు పెరిగ
Harish Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాళోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో.. నా గొడవ ఎంత ఘోషించిందో అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రా �
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా? ప్రశ్నించారు. రూ.4.5 లక్షలు లేని జీఎస్డీపీని రూ.14 ల�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్, బీజేపీ నేతలు, కుల సంఘాల నాయకులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఆయా జిల్లాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మల�