‘తెలంగాణను మూడు భాగాలుగా విభజించి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అవుటర్ రింగు రోడ్డు వరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)... అవుటర్ నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు సెమీ అర్బన్.. ఆపై గ్రామీణం�
తెలంగాణకు ఐకాన్గా మారిన హైదరాబాద్ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని బడ్జెట్ ప్రసంగంలో గొప్పగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తీరా కేటాయింపులకు వచ్చేసరికి మాత్రం చతికిలబడిపోయింది. శరవేగంగా మ�
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు బడ్జెట్లో భరోసా దక్కలేదు. ఆశించిన స్థాయిలో నిధులు దక్కలేదు. కొన్నింటి అమలు ఊసే లేకపోగా, మరికొన్నింటికి అరకొరగా నిధులు కేటాయించారు. కాంగ్రెస్ ప్రకటించ�
దాదాపు కోటిన్నర దాటిన హైదరాబాద్ నగర జనాభాకు అనుగుణంగా కొరత లేకుండా తాగునీటిని సరఫరా చేయాలంటే జలమండలికి అత్యంత ప్రాధాన్యతతో ఎలాంటి లోటు లేకుండా బడ్జెట్ కేటాయింపులు జరగాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వి�
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు అక్కడి పౌరుల తలసరి ఆదాయాన్ని, ఉత్పాదకతను ప్రామాణికంగా తీసుకొంటారు. కేసీఆర్ ప్రభుత్వహయాంలో గడిచిన పదేండ్లలో తెలంగాణ ఈ రెండు అంశాల్లో రాకెట్ వేగం
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మూలధన వ్యయాన్ని భారీగా తగ్గించింది. ఇందుకు బడ్జెట్లో రూ.33,486 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్ర అభివృద్ధి, ఆస్తుల కల్పన ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులే కేటాయించింది. ఈ ఏడాది రూ.4.5 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ బడ్జెట్ కేటాయింపులు మాత్రం ఏ మూలకూ సరిపోయేలా లేవు. రూ. 22.5వేల కోట్�