కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనలో ఉద్యోగులను అన్నిరకాలుగా మోసం చేసిందని, ఇచ్చిన ఏ ఒక హామీ నెరవేర్చలేదని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ ఎంతో కృషిచేసిందని దివ్యాగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి చెప్పారు. నాడు 500 ఉన్న వికలాంగుల పింఛన్ రూ.4 వేలకు పెంచిన ఘనత కేసీఆ�
‘అక్షరరూపం దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ ప్రజాకవి కాళోజీ అన్నమాటలకు తెలంగాణ అక్షరరూపం ఇచ్చింది. మలిదశ ఉద్యమంలో పెన్నేగన్నుగా పేలింది.
ఒకే విషయంపై రాత్రి ఓ మాట.. తెల్లారి మరోమాట మాట్లాడటంలో సీఎం రేవంత్రెడ్డి తనకు తానే సాటి అని, ఈ సబ్జెక్ట్లో ఆయనకు పీహెచ్డీ ఇవ్వొచ్చని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజల
Harish Rao | తెలంగాణ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు కేసీఆర్.. టీఆర్ఎస్ అంటే గుర్తొచ్చే పేరు కేసీఆర్.. కానీ తెలంగాణ భవన్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి పేరు అని మాజీ మంత్రి, సిద్దిపేట �
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ భవన్ ఇన్చార్జిగా సుదీర్ఘ కాలం సేవలందించిన మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి వీడ్కోలు కార్యక్రమాన్ని సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించనున్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను మరో మలుపు తిప్పిన్రు కేసీఆర్. ఆయన నాడు (నవంబర్ 29, 2009) చేపట్టిన దీక్ష కోట్లాది మందికి స్ఫూర్తి. అనంతరం, తెలంగాణ ఏర్పాటు దిశగా సాగిన పయనం ఏ తెలంగాణ వాది మరిచిపోలేనిది.
మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఫూలే 134వ వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్తోపాటు అన్ని రాజకీయపార్టీలు, కుల సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వ�
Talasani Srinivas Yadav | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్దపడ్డ గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ప్రతిపాదించిన ఇథనాల్ కంపెనీకి, తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. తమకు వాటాలున్నాయని మంత�
రాజ్యాంగ పరిరక్షణకు యావత్ ప్రజానీకం మరో పోరాటానికి సిద్ధం కావాలని కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి (సీఏపీఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ పిలుపునిచ్చారు.