హైదరాబాద్ : నేడు సమాజంలో మహిళలు సేవలు అందించని రంగమే లేదని.. సమాజ పురోగతిలో మహిళ పాత్ర ప్రాధాన్యాన్ని సంతరించుకుందని మంత్రి హరీశ్రావు అన్నారు. శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళా సంక�
హైదరాబాద్ : అసెంబ్లీ ఆవరణలో ఆర్థిక మంత్రి హరీశ్రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్పై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. వెల్లోకి వచ్చినందుకే బ
హైదరాబాద్ : దేశంలో ఎక్కడాలేని విధంగా న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.100కోట్లు కేటాయించిందని, నిధుల నిర్వహణ బ్యాధతను అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్కు అప్పగించిందని మంత్రి హరీశ్రావు అన్నార�
Telangana Budget: తమ తండాలు, గూడెంలలో సొంతపాలన కావాలనేది ఆదివాసీల చిరకాల ఆకాంక్ష. అందుకోసం వారు సుదీర్ఘ కాలంపాటు పోరాడినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవగానే
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతలతో తల్లడిల్లిన తెలంగాణ.. స్వరాష్ట్రంలో నేడు వెలుగు జిలుగుల రాష్ట్రంగా మారిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శాసనసభకు ఆయన బడ్జెట్ను సమర్పించారు. ఈ సందర్భంగ
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరంలో 350 కొత్త బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సోమవారం శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్�
Telangana Budget: మట్టికైనా.. మానుకైనా.. మనిషికైనా జీవం పోసేది నీళ్లే. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ నీటి అవసరాలను తీర్చడాన్ని ఒక తపస్సులా భావించారు. గత ఏడున్నరేళ్లలో ఎవరూ ఊహించని అద్భుతాలను ఆవిష్కరించార�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి(మార్చి 9) వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగాన్ని రెండు గంటల పాటు చదివి వినిపించారు. ఉదయం 11:30 గంటలకు బడ్జెట్ ప్రసంగ�
Medical colleges | రాష్ట్రంలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఏడాది కొత్తగా మరో ఎనిమిది జిల్లాల్లో మె�
హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్యసేవలను మరింత విస్తరించాలని, పేదలకు సూపర్స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని ప్రభుత్వం సంక్పలించిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం ఆయన శాసనసభలో బడ్జెట్ను ప్ర�
Telangana budget | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో పల్లె ప్రగతికి రూ.3330 కోట్లు, పట్టణప్రగ
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కార్మికుల కోసం సరికొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని