కాంగ్రెస్ పార్టీకి 40 ఏండ్లుగా సేవ చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆ పార్టీ దారుణంగా అవమానించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనలు పాటించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎన్�
పార్టీలో నేతల మధ్య చిన్న చిన్న విబేధాలు ఉన్నా వాటిని వీడాలని, అందరూ కలిసి కట్టుగా పనిచేసి గులాబీ జెండా ఎగురవేయాలని రాష్ట్ర మంత్రి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి తలసాని శ్రీనివాస్ య�
గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ డీలా పడింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ప్యారాచూట్ నేతల కలకలం... రెడ్డి వర్సెస్ బీసీ ఇలా అనేక వ్యవహారాలు చుట్టుముట్టడంతో అనేక నియోజకవర్గాల్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే రాష�
తెలంగాణ కార్మికులకే కాకుండా దేశంలోని వివిధ రాష్ర్టాల కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కరోనా కష్టకాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కార్�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విపక్షాలకు అందనంత దూరం దూసుకుపోయిన బీఆర్ఎస్.. నేటి నుంచి అసలు సిసలైన సమరశంఖాన్ని పూరించనున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా సరికొత్త వ్యూహాలతో ప్రచారానికి మరింత పదును పెట్�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 18వ తేదీన నిర్వహించనున్న ‘ప్రజా ఆశీర్వాద సభ’కు బీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నార�
అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నది. ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 148 చెక్
జాతీయ, ప్రాంతీయ పార్టీలు దూరదర్శన్, ఆలిండియా రేడియోలో ఎన్నికల ప్రచారానికి ఈసీ సమయాన్ని వీలుకల్పించింది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలకు కలిపి దూరదర్శన్లో 898 నిమిషాలు, రేడియోలో 898 నిమిషాల చొప్పున �
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఉద్ధేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా మున్నూరుకాపు సంఘం భగ్గుమంది. ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని భే
ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి, తన గెలుపునకు కృషి చేయాలని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని నివాసం
ఎన్నికలకు ముందే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఆ పార్టీ అధిష్ఠానానికి ఇప్పటికే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు తలనొప్పిగా మారగా.. హుజూరాబాద్ నియోజకవర్
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్లో కొట్లాటలు కొనసాగుతూనే ఉన్నాయి. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మధ్య టికెట్ల పోరు తీవ్రమై పెద్దమ్మగడ్డ ప్రాంతంల�
‘హుస్నాబాద్ మీద నాకు సెంటిమెంట్ ఉన్నది. తొలి సభ ఇక్కడి నుంచే ప్రారంభించాం. ఇక్కడ అడుగుపెట్టి ఎక్కడ అడుగుపెట్టినా ఘన విజయమే తప్పా నాకు ఓటమి ఎదురు రాలేదు. అందుకే మీ ఆశీర్వాదం తీసుకుని నేను యుద్ధానికి బయల�