సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నారు. ఎన్టీఆర్నగర్ చౌరస్తాలో ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నాగేశ్ ఆ�
బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని జడ్సీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి కోరారు. ఆదివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని కోరుతూ.. సరస్వతిగూడ, లేమ�
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని కరీంనగర్ పోలీసు కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు ఆదివారం పేర్కొన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు.
‘ఇక మొదలెడదామా..’ అంటూ ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసురుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు �
MLA Chirumurthy | జిల్లాలోని నకిరేకల్ నియోజకర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగ�
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరికాసేపట్లో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రగతిభవన్ నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్.. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ముందుగా
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగ ఉద్యోగులు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారా? వారి ఓట్లు గెలుపు ఓటమిలను ప్రభావితం చేస్తాయా? ఇదే అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప
ప్రజాభీష్ఠానికి వ్యతిరేకంగా తెలంగాణను ఆంధ్రతో కలిపిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తరుచూ ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమాలన్నింటినీ నిరంకుశంగా అణచివేసింది.
‘ప్రజల్లోకి వెళ్లండి. ప్రచారం చేయండి. అని చెప్తున్నారు. కానీ, అభ్యర్థి ఎవరో చెప్పరు. ఎవరి కోసం ప్రచారం చేయాలి?’ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న ఇదే. బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప�
మొగులు జూసి కుండలో నీళ్లు ఒలకబోసుకొన్నట్టు.. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది కర్ణాటక ప్రజల పరిస్థితి. ఎన్నికల సమయంలో ‘5 గ్యారెంటీ స్కీమ్'లను చూసి కాంగ్రెస్ను గెలిపించిన కన్నడిగులకు ఆపార్టీ చుక్క
నాలుగు చేతులు ఆడితేనే కడుపు నిండే రోజులు ఇవి. అలాంటి పరిస్థితుల్లో మా ఆయన ఒక్కడు చేస్తే ఎటు సరిపోయేది కాదు. మా ఆయన పెయింటర్గా పనిచేసేవారు. వచ్చే డబ్బులు సరిపోకపోయేది. మాకు సొంతి ఇల్లు లేదు.. కిరాయికే ఉంటున
హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం సీఎం బహిరంగ సభ జరుగుతుందని జడ్పీచైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని ముల్కనూరులో మండల ఇన్చార్జీలు మేడిపల్లి శోభన్బాబు, బోయినపల్లి ప్రతిక్రావు
కోట్లాది రూపాయలతో సనత్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజల కళ్లముందే ఉన్నాయి తాను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తనను అత్యంత భారీ మెజార్టీతో గ�