ప్రతిపక్షాల కుయుక్తులు చెల్లవని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం పోచారం మున్సిపాలిటీ, కీసర మండల బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయి.
ట్రై-సిటీ (వరంగల్, హనుకొండ, ఖాజీపేట)కి ఆనుకొని ఉంటది వర్ధన్నపేట నియోజకవర్గం. ఉమ్మడి పాలకులు నిధులు కేటాయించక పూర్తిగా వెనుకబడ్డది. నాడు అనేక గ్రామాలకు సరైన రోడ్డు కూడా లేదు. సాగు, తాగునీటి వనరులూ లేవు.
ఉమ్మడి పాలనలో తాగునీటికి తండ్లాట.. వేసవి వచ్చిందంటే ఖాళీ బిందెలతో కొట్లాట.. కిలోమీటర్లు నడిచి వెళ్తే బిందెడు నీళ్లు దొరికే గడ్డుకాలం.. ఒక్క పంట పండటమే గగనం.. ఇదంతా నాటి మానుకోట దుస్థితి.. మరి బీఆర్ఎస్ తొమ్�
2001లో ఉమ్మడి రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పనయిపోయినట్టేనని నిరాశా నిస్పృహ లు ఆవరించిన కాలంలో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. మరోవైపు విద్యుత్తు ఉద్యమం. పెంచిన విద్యుత్తు చార్జీ లు తగ్గించాలని వామపక్షాల నాయకత్వం
Congress List | కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాకు ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ బ్రేక్ వేశారు. జాబితాలోని పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె.. మార్పుచేర్పులు చేసి తీసుకురావాలని ఆదేశించినట్టు తెలిసింది. జాబితా�
దళితబంధు, రైతు బంధు పథకాలను ఎన్నికలను సాకుగా చూపి ఆపాలని కాంగ్రెస్ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన నల్లగొండలోని తన నివాసంల�
కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రైతుబంధు నిలిపి వేయాలంటున్న వారికి ఓట్లు వేయొద్దని సూచించారు. గురువారం కామారెడ్డిలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. ప్రభు�
కాంగ్రెస్ రైతు, దళిత వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని ఏర్గట్ల మండలం తాళ�
Jagadish Reddy | రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడం దుర్మార్గమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడ
రైతుబంధును ఆపాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆరోపించారు. ఈ చర్యను బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తు�
Shahar Ki Baat | హైదరాబాద్ అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రంలో సబ్బండవర్గాల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల అన్ని రంగాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్న�
Shahar Ki Baat | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నమూనాగా మారింది. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ మహానగరం అద్భుతంగా అభివృద్ధి చెందింది. కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో నగర రూపురేఖలు మారిపోయాయి. పురపాలక,